NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / డబ్య్లూటీసీ ఫైనల్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    డబ్య్లూటీసీ ఫైనల్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు
    బోర్డర్ గవాస్కర్ ట్రోఫిని సొంతం చేసుకున్న టీమిండియా

    డబ్య్లూటీసీ ఫైనల్‌పై రోహిత్ కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 14, 2023
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా నాలుగోసారి టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌పై శ్రీలంక ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.

    వెంటనే ఐపీఎల్, తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో ఆటగాళ్లపై వర్క్ లోడ్ పడనుంది. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.

    ఆటగాళ్ల భారం పడకుండా ఉండేందుకు ఐపీఎల్ 2023 జరుగుతున్నప్పుడే డబ్ల్యూటీసీ సన్నాహాల్లో భాగంగా కొంతమందిని ముందే యూకేకు పంపిస్తామని శర్మ చెప్పారు.

    రోహిత్ శర్మ

    ఆటగాళ్లతో నిరంతరం టచ్‌లో ఉంటాం

    తాము డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోయే ఆటగాళ్లందరితోనూ నిరంతరం టచ్‌లో ఉంటామని, వారి వార్క్ లోడ్ ను పర్యవేక్షిస్తామని, మే 21 నాటికి లీగ్ మ్యాచ్ లు ముగిస్తాయని హిట్ మ్యాన్ చెప్పారు.

    ఐపీఎల్ ప్లే ఆఫ్ నుంచి ఆరు జట్లు తప్పుకుంటాయని, అందులో ఎవరెవరు ఉంటారో వారిని వీలైంతన త్వరగా యూకేకు పంపిస్తామని, వీలైనంత వరకు కొంతసమయం వారిని పర్యవేక్షిస్తామని, డబ్ల్యూటీసీలో జట్టు ఎంపిక తమకు పెద్ద సమస్యని అనుకోవట్లేదని రోహిత్ శర్మ వెల్లడించారు.

    జూన్ 9న యూకే ఓవల్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోహిత్ శర్మ
    క్రికెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    రోహిత్ శర్మ

    ధోని, కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ ఐపీఎల్
    'టీమిండియా ఓపెనర్‌గా అతనే దమ్మునోడు' : గంభీర్ క్రికెట్
    ఇక రోహిత్, విరాట్ కోహ్లీల టీ20 కెరీర్ ముగిసినట్లేనా..? క్రికెట్
    రోహిత్ శర్మ సెంచరీ మిస్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు క్రికెట్

    క్రికెట్

    ఐపీఎల్‌లో కొన్ని జట్లకు బ్యాడ్ న్యూస్ ఐపీఎల్
    పీఎస్‌ఎల్‌లో సెంచరీతో చెలరేగిన బాబర్ ఆజమ్ పాకిస్థాన్
    పాక్ గడ్డపై జాసన్ రాయ్ విధ్వంసకర శతకం పాకిస్థాన్
    IND vs AUS : మొదటి రోజు సెంచరీతో కదం తొక్కిన ఉస్మాన్ ఖావాజా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025