NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / టీ20 ప్రపంచకప్‌ 2024లో ఐసీసీ కీలక నిర్ణయం.. అమెరికాలో మూడు వేదికలు ఖరారు
    తదుపరి వార్తా కథనం
    టీ20 ప్రపంచకప్‌ 2024లో ఐసీసీ కీలక నిర్ణయం.. అమెరికాలో మూడు వేదికలు ఖరారు
    అమెరికాలో మూడు వేదికలు ఖరారు

    టీ20 ప్రపంచకప్‌ 2024లో ఐసీసీ కీలక నిర్ణయం.. అమెరికాలో మూడు వేదికలు ఖరారు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 20, 2023
    05:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీ20 ప్రపంచకప్‌- 2024 మెగా టోర్నీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికాలో వేదికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ ఖరారు చేసింది.

    వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో వెస్టిండీస్-యూఎస్‌ఏ సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్నాయి.

    1.డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ

    2. ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ

    3. న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియం ఖరారయ్యాయి

    దాదాపుగా 20 దేశాలు ఈ పొట్టి కప్‌ కోసం 2024లో పోటీపడనున్నాయి. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన క్రికెట్ స్టేడియాల్లో మాడ్యూలర్ విధానంలో అత్యాధునిక సౌకర్యాలను కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సీఈవో జెఫ్‌ అల్డారిస్‌ తెలిపారు.

    అంతర్జాతీయ క్రికెట్‌ విస్తరణకు యూఎస్‌ఏ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందని జెఫ్‌ అల్డారిస్‌ అభిప్రాయపడ్డారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    టీ-20 ప్రపంచకప్ 2024 : వెస్టిండీస్-యూఎస్‌ఏ సంయుక్త అతిథ్యం

    📍The United States of America
    🏆 ICC Men’s #T20WorldCup 2024

    Three venues in the USA have been confirmed for the mega-event next year 🤩

    — ICC (@ICC) September 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    అమెరికా

    'నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారత్‌పై అధిక పన్నులు విధిస్తా'; డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక డొనాల్డ్ ట్రంప్
    శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి అంబాసిడర్
    మరోసారి తల్లైనా సెరెనా విలియమ్స్.. భార్యపై  అలెక్సిస్‌ ప్రశంసలు సెరెనా విలియమ్స్‌
    కాలిఫోర్నియాలో దారుణం.. భార్యపై కోపంతో బైకర్స్ బార్‌లో కాల్పులు; ఐదుగురు మృతి  తుపాకీ కాల్పులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025