NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs NZ: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్.. తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
    తదుపరి వార్తా కథనం
    IND vs NZ: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్.. తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..
    భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్.. తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..

    IND vs NZ: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్.. తొలి టెస్టు మొదటిరోజు ఆట రద్దు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 16, 2024
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూజిలాండ్‌, భారత్‌ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు.

    వర్షం కారణంగా ఆట అంతరాయం ఏర్పడడంతో, టాస్‌ పడకుండానే మొదటి రోజు ఆటను రద్దు చేసేందుకు అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు.

    ఈ ఘటనతో మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

    మొదటి రోజు ఆట రద్దు కావడంతో, రెండో రోజు ఆట సమయాల్లో మార్పులు జరిగాయి.

    రెండో రోజు ఉదయం సెషన్‌ 15 నిమిషాల ముందుగా ప్రారంభమవుతుంది. ఉదయం సెషన్‌ 9.15 గంటల నుండి 11.30 గంటల వరకు సాగనుంది.

    మధ్యాహ్నం సెషన్‌ 12.10 నుండి 2.25 గంటల వరకు జరగనుంది. చివరి సెషన్‌ 2.45 నుండి 4.45 గంటల వరకు కొనసాగుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్
    బెంగళూరు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    క్రికెట్

    VVS Laxman: ఇంకో ఏడాది పాటు ఎన్‌సీఏ హెడ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌.. కాంట్రాక్టు పొడిగించిన బీసీసీఐ క్రీడలు
    Punjab Kings : 'పంజాబ్ కింగ్స్'లో విబేధాలు.. ఆయనపై ప్రీతీ జింటా లీగల్ యాక్షన్ ఐపీఎల్
    ACA Elections : ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని స్పోర్ట్స్
    Jai Shah: గౌరవంగా ఉంది.. టెస్టు క్రికెట్‌పై జై షా కీలక వ్యాఖ్యలు ఐసీసీ

    బెంగళూరు

    Youth Aattacked in Karnataka: బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన యువకుడిపై దాడికి పాల్పడ్డ ముస్లిం యువత.. కర్ణాటక
    Bengaluru Metro: మెట్రో రైలులో యువ జంట అసభ్య చేష్టలు.. వీడియో తీసి మెట్రో అధికారులకు ట్వీట్ చేసిన ప్రయాణికుడు మెట్రో రైలు
    Cyber Crime : బెంగళూరులో సరికొత్త మోసం.. స్క్రాచ్ కార్డ్ గీకి 18 లక్షలు పోగొట్టుకుంది  భారతదేశం
    Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై దాడి.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025