ఉస్మాన్ ఖ్వాజా: వార్తలు

IND vs AUS: మూడో టెస్టులో అర్ధ సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజ

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 47 పరుగుల అధిక్యంలో నిలిచారు.