NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ
    తదుపరి వార్తా కథనం
    డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ
    టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ

    డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 22, 2023
    06:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జూన్ 7 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు విరాట్ కోహ్లీతో పాటు మరో ఏడుగురు ప్లేయర్లు ఇంగ్లండ్ కు వెళ్లనున్నట్లు సమాచారం. తొలి విడతగా ఈ ప్లేయర్స్ ను బీసీసీఐ పంపనున్నట్లు తెలుస్తోంది.

    ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. లక్నో, చైన్నై, ముంబై, గుజరాత్ జట్లు ఫ్లే ఆఫ్స్ కి అర్హత సాధించాయి. ఇప్పటికే ఐపీఎల్లో ఇంటికెళ్లిన జట్లలోని ఫ్లేయర్స్ ను ఫస్ట్ బ్యాచ్ నేపథ్యంలో 8 మంది ప్లేయర్స్ ఇంగ్లండ్ ఫైటెక్కనున్నారు.

    ఇందులో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.

    Details

    ఫిట్ నెస్ టెస్టులో పాసైన ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ 

    జయదేవ్ ఉనద్కల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఉన్నా.. అంతకుముందే గాయం అతను ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు.

    మరో పక్క ఉమేష్ యాదవ్ కూడా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. వీరిద్దరూ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ టెస్టులు పాసైనట్లు సమాచారం.

    వీరితో పాటు రిజర్వ్ ప్లేయర్స్ లో ఉన్న ముకేష్ కుమార్ కూడా ఇంగ్లండ్ కు వెళ్లనున్నాడు.

    చతేశ్వర్ పుజారా ఇప్పటికే ఇంగ్లండ్ లో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, గిల్, మహ్మద్ షమీ, కేఎస్ భరత్, రహానే లాంటి ప్లేయర్స్ ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ కు పయనం కానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    క్రికెట్

    తాజా

    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  భారతదేశం
    Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా డొనాల్డ్ ట్రంప్
    Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్
    Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ గ్రీస్

    విరాట్ కోహ్లీ

    వామ్మో.. రన్నింగ్‌లో బోల్ట్ కంటే వేగంగా పరిగెత్తిన కోహ్లీ క్రికెట్
    రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ వంద సెంచరీలు చేస్తాడు: ఆసీస్ ఆల్ రౌండర్ క్రికెట్
    కుంబ్లే తో గొడవ తరువాత.. కోచ్ గా ఉండాలని కోహ్లీ కోరాడు : సెహ్వాగ్ క్రికెట్
    ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ క్రికెట్

    క్రికెట్

    IPL 2023: సన్ రైజర్స్ ఇక తగ్గేదేలే.. కెప్టెన్ వచ్చేశాడు సన్ రైజర్స్ హైదరాబాద్
    అరంగ్రేటం మ్యాచ్‌లోనే ఆర్సీబీకి చుక్కలు చూపించిన సుయేశ్ శర్మ ఎవరో తెలుసా? కోల్‌కతా నైట్ రైడర్స్
    కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలి : రికీ పాంటింగ్ టీమిండియా
    కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన ఛతేశ్వర్ పుజారా టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025