NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు
    క్రీడలు

    గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు

    గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు
    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 15, 2023, 01:58 pm 1 నిమి చదవండి
    గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు
    ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య 19న విశాఖలో రెండో వన్డే ప్రారంభం

    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ ఏడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. దీనికి సంబంధించిన వన్డే టికెట్లు గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాడు. స్టేడియం సామర్థ్యం 27వేలు కాగా 70శాతం టికెట్లను పేటిఎం సంస్థ ఆన్‌లైన్‌లో విక్రయించింది. మిగిలిన 30శాతం టికెట్లను ఆఫ్‌లైన్‌లో మంగళవారం విక్రయించగా వాటిని కొనుగోలు చేసేందుకు క్రీడాభిమానులు ఎగబడ్డారు. పేటిఎం సంస్థ ఈనెల 10, 11, 12 తేదీల్లో రూ.600 నుంచి రూ. 6వేల వరకు వివిధ విభాగాల్లో 70శాతం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించిన విషయం తెలిసిందే.

    19న విశాఖలో రెండో వన్డే

    వైఎస్సార్ స్టేడియంతో పాటు మరో రెండు సెంటర్లో మంగళవారం 30శాతం టికెట్లను ఏసీఏ నిర్వాహక కమిటీ అందుబాటులో పెట్టింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్ అభిమానులు క్యూ కట్టారు. దీంతో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వన్డేను 17వ తేదీన ముంబైలో ఆడనుంది. 19న విశాఖలో రెండో వన్డే, మూడో వన్డే 22న చెన్నైలో జరగనుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    భారత జట్టు
    క్రికెట్

    భారత జట్టు

    సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి తాజా వార్తలు
    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    గాయం నుంచి కోలుకున్న జడేజా, కెప్టెన్‌గా రీ ఎంట్రీ క్రికెట్
    గాయం నుంచి కోలుకున్న జడేజా రీ ఎంట్రీ క్రికెట్

    క్రికెట్

    బాక్సులు బద్దలయ్యేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు.. కొత్త తరహా సెలబ్రేషన్స్ షూరూ! ఐపీఎల్
    అప్గానిస్తాన్ తో వన్డే సిరీస్.. కోహ్లీ రోహిత్‌కు విశ్రాంతి! మ్యాంగ్ వార్ కు నో ఛాన్స్! రోహిత్ శర్మ
    విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు.. దేశంలోనే కాదు ఆసియాలో కూడా కోహ్లీనే రారాజు విరాట్ కోహ్లీ
    కొత్త జెర్సీతో టీమిండియా ప్లేయర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ప్రాక్టీస్ షూరూ టీమిండియా

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023