NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / World Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్ తేదీలో మార్పు.. ఎప్పుడంటే?
    తదుపరి వార్తా కథనం
    World Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్ తేదీలో మార్పు.. ఎప్పుడంటే?
    భారత్-పాక్ మ్యాచ్ తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

    World Cup 2023 : భారత్-పాక్ మ్యాచ్ తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 02, 2023
    02:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే దసరా నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి.

    ఈ నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో సమస్యలు తలెత్తాయని బీసీసీఐకి సెక్యూరిటీ ఏజెన్సీలు ఇప్పటికే సూచించాయి.

    దీంతో మ్యాచ్ అక్టోబర్ 15న కాకుండా ఒకరోజు ముందు అంటే అక్టోబర్ 14న దయాదుల మధ్య హైఓల్టోజ్ మ్యాచ్ జరగనుంది.

    ఈ మ్యాచ్ కోసం తమ మరో మ్యాచ్ షెడ్యూల్ మార్చడానికి కూడా పీసీబీ అంగీకరించింది.

    Details

    అక్టోబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్

    అక్టోబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. అంతకుముందు శ్రీలంకతో హైదరాబాద్ లో పాక్ ఆడాల్సిన మ్యాచ్ షెడ్యూల్ కూడా మార్పు జరిగింది.

    అక్టోబర్ 12న ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా, ప్రస్తుతం అక్టోబర్ 10న జరగనుంది. దీంతో పాకిస్తాన్ కు ఇండియాతో మ్యాచ్ ఆడటానికి మూడ్రోజుల సమయం దొరకనుంది.

    భారత్-పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ వల్ల మిగతా మ్యాచుల షెడ్యూల్ కూడా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే త్వరలోనే బీసీసీఐ కొత్త షెడ్యూల్ ను రిలీజ్ చేయనుంది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    పాకిస్థాన్

    తాజా

    India vs America: అమెరికా 10% సుంకాన్ని ఉపసంహరించకపోతే ప్రతీకార చర్యలు తప్పవు : భారత్ అమెరికా
    Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం.. ప్రచార సభలో కాల్పులు కొలంబియా
    Lalithaa Jewellery: రూ.1700 కోట్లతో స్టాక్ మార్కెట్‌లోకి లలితా జువెలరీ.. తొలిసారిగా ఐపీఓ దిశగా అడుగులు ఐపీఓ
    Maganti Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత బీఆర్ఎస్

    టీమిండియా

    టీమిండియా ఆటగాళ్లపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు రవిచంద్రన్ అశ్విన్
    WI vs IND: టీమిండియాపై వెస్టిండీస్ గెలుపు సాధ్యమేనా..? వెస్టిండీస్
    రేపు వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. జట్టులో పెద్దగా మార్పులుండవు : రోహిత్ శర్మ రోహిత్ శర్మ
    BANW vs INDW: ​హాఫ్ సెంచరీతో చెలరేగిన ​హర్మన్‌ప్రీత్ కౌర్.. టీమిండియా విజయం  హర్మన్‌ప్రీత్ కౌర్

    పాకిస్థాన్

    పాకిస్థాన్‌కు మరోసారి షాకిచ్చిన ఐసీసీ .. పీసీబీ డిమాండ్‌కు వ్యతిరేకం!  ఐసీసీ
    విరాట్ కోహ్లీపై పాక్ వెటరన్ క్రికెటర్ ప్రశంసల జల్లు విరాట్ కోహ్లీ
    జమ్ముకశ్మీర్: కుప్వారాలో ఎన్‌కౌంటర్; నలుగురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్
    ఫ్రెంచ్ అధికారిణి చేతిలో గొడుగు లాక్కున్న పాక్ ప్రధాని.. షెహబాజ్ షరీఫ్ పై నెటిజన్ల ఫైర్ ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025