NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
    భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
    క్రీడలు

    భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2023 | 12:30 pm 1 నిమి చదవండి
    భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
    అక్టోబర్ లో ఇండియా, పాకిస్థాన్ మద్య మ్యాచ్

    చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు అతృతుగా ఎదురుచూస్తున్నారు. ఐసీపీ వన్డే ప్రపంచ్ కప్ 2023 భారత్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్, నవంబర్ నెలలో వరల్డ్ కప్ జరిగే అవకాశం ఉంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. 2016 తర్వాత భారత గడ్డపై తొలిసారి దయాదులు తలపడబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. క్రికెట్ సర్కిల్ లో ఈ వార్త వైరల్ అవుతోంది. అహ్మదాబాద్ లోనే ఇండియా, పాక్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం

    అక్టోబర్ 7న ఇండియా-పాక్ మ్యాచ్

    ప్రస్తుతం ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్ షెడ్యుల్ ను బీసీసీఐ ఆనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్, నాగ్‌పూర్, బెంగళూరు, త్రివేండ్రం, ముంబై, ఢిల్లీ, లక్నో, గువాహటి, కోల్‌కతా, రాజ్‌కోట్, ఇండోర్, ధర్మశాలల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇందులో ఏడు వేదికల్లో మాత్రమే ఇండియా మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 7న టీమిండియా, పాకిస్థాన్ తలపడే ఛాన్స్ ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    పాకిస్థాన్
    టీమిండియా

    పాకిస్థాన్

    తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన పాకిస్థాన్ న్యూజిలాండ్
    సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు  సుప్రీంకోర్టు
    మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు భారతదేశం
    సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం; ఏకే 47 మ్యాగజైన్, నగదు స్వాధీనం  జమ్ముకశ్మీర్

    టీమిండియా

    టీ20ల్లోనూ టీమిండియానే అగ్రస్థానం క్రికెట్
    టెస్టుల్లో టీమిండియానే అగ్రస్థానం క్రికెట్
    ఒకే జట్టు తరుపున బరిలోకి దిగనున్న పుజారా, స్మిత్  క్రికెట్
    టీమిండియాకు ఎంపికైన తర్వాత ఆంజిక్య రహానే ఎమోషనల్ పోస్టు క్రికెట్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023