NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Condoleezza Rice: ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి
    తదుపరి వార్తా కథనం
    Condoleezza Rice: ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి
    ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి

    Condoleezza Rice: ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 10, 2024
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కండోలీజా రైస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ప్రతి ఐదు నిమిషాలకు అమెరికా భారత్‌ను లాయల్టీ టెస్ట్‌లో ఉంచలేమని ఆమె వ్యాఖ్యానించారు. భారతదేశం-అమెరికా సంబంధాలను శాశ్వతమైనవి అని, ద్వైపాక్షికంగా వర్గీకరించినట్లు ఆమె తెలిపారు.

    వైట్ హౌస్‌కు ఎవరు వచ్చినా ఈ సంబంధం ప్రాముఖ్యత అర్థమవుతుందని ఆమె చెప్పారు.

    భారతదేశాలు వ్యూహాత్మక స్వతంత్రాన్ని కోరుకుంటున్నామని, ఇందులో నాకు ఎటువంటి సమస్య లేదన్నారు.

    కానీ మన రెండు దేశాల లోతైన ప్రయోజనాలు, బలమైన భాగస్వామ్యానికి దారి తీస్తాయని ఆమె అన్నారు.

    Details

    అమెరికా

    మోదీ రష్యా పర్యటన రక్షణ రంగంలో పెద్దగా మార్పులు తీసుకురాదని ఆమె అన్నారు.

    అమెరికా, భారత్ సైనిక సహకారాన్ని పెంచుకోవడంలో నిదానంగా వ్యవహరిస్తోందని, కొంత కీలకమైన సమయాన్ని కోల్పోయిందని ఆమె అభిప్రాయపడ్డారు.

    చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఉన్న సంబంధం భారతదేశానికి సవాలుగా మారుతుందని, మోదీ ఈ విషయం తెలుసుకున్నారని రైస్ చెప్పారు.

    చైనా సాంకేతికతను ప్రభావితం చేస్తూ, ప్రపంచ నెట్‌వర్క్‌లు, సరఫరా గొలుసులలో బాగా కలిసిపోయిందని ఆమె చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ఇండియా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    అమెరికా

    America: రూ. 373 కోట్లకు డైనోసార్ అస్థిపంజరం వేలం న్యూయార్క్
    America: అమెరికాలో 'తప్పుడు కేసులో ఎక్కువ కాలం జైలులో ఉన్న మహిళ' విడుదల  అంతర్జాతీయం
    Indianapolis: ఇండియానాపోలిస్‌లో కొత్తగా పెళ్లయిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి హత్య  హత్య
    America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్యురాలు మృతి  తెనాలి

    ఇండియా

    Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సన్నబియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్  తెలంగాణ
    Medicine : 156 ఔషధాలపై బ్యాన్ విధించిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం
    Kabaddi: ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న కబడ్డీ.. కోట్ల వర్షం కురిపిస్తున్న ఫ్రాంచైజీలు స్పోర్ట్స్
    Payel Mukherjee: ప్రముఖ నటిపై బైకర్ దాడి.. ఏడిస్తూ వీడియో పోస్టు కోల్‌కతా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025