NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి
    తదుపరి వార్తా కథనం
    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి
    భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి

    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 09, 2025
    12:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా స్పందన తెలియజేసింది.

    ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ, భారత్‌-పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు.

    ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా చైనా స్పష్టంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    నిర్మాణాత్మక పాత్రకు మేము సిద్ధం: చైనా

    భారత్, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాలు అంతర్జాతీయ నిబంధనలను గౌరవిస్తూ, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని సాధించేందుకు పరస్పర సహకారంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని లిన్ జియాన్ సూచించారు.

    ఇరువురు దేశాలు పరిస్థితిని మరింత విషమతరం చేసే చర్యలకు దూరంగా ఉండి, సంయమనం పాటించాలని పేర్కొన్నారు.

    ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు, చైనా అంతర్జాతీయ సమాజంతో కలసి సానుకూల, నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలపై చైనా ఆందోళన

    China "concerned" over current developments, urges India and Pakistan to exercise restraint#IndiaPakistanTensions #China #geopolitics #Terrorism #TheStatesman pic.twitter.com/bJBLa5sCCW

    — The Statesman (@TheStatesmanLtd) May 9, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా

    తాజా

    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా

    చైనా

    USA-China: సుంకాల ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణిజ్య ఒప్పందానికి ట్రంప్ సిగ్నల్‌  డొనాల్డ్ ట్రంప్
    New China Virus: కరోనా తరహా కొత్త వైరస్!.. చైనాలో HKU5-CoV-2 గుర్తింపు ప్రపంచం
    Space Station: చైనా స్పేస్ స్టేషన్‌కు తొలి విదేశీ అతిథిగా పాక్ వ్యోమగామి! అంతరిక్షం
    Deepseek: ఏఐ విప్లవంలో డీప్‌సీక్‌ సెన్సేషన్.. ఏడాదికి 200 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం డీప్‌సీక్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025