NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా
    తదుపరి వార్తా కథనం
    భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా
    అమెరికా వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు

    భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా

    వ్రాసిన వారు Stalin
    Jan 18, 2023
    02:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయులకు వీసాలను ఎక్కువ సంఖ్యలో, వేగంగా జారీ చేసేందుకు అమెరికా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దౌత్య కార్యాలయాల్లో నియామకాలను రెట్టింపు చేయాలని భావిస్తోంది. అది కూడా భార్య భర్తలను నియమించాలని అమెరికా కృషి చేస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.

    కరోనా సమయంలో చాలామంది వృత్తి నిపుణులు, విద్యార్థులను అమెరికా.. భారత్‌కు పంపింది. దౌత్య కార్యాలయంలోని సిబ్బందిని కూడా భారత్ నుంచి అమెరికాకు రప్పించింది. దీంతో దౌత్య కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువైంది. కరోనా తగ్గిన తర్వాత వీసాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి.

    ఈనేపథ్యంలో వీసాల జారీ ఆలస్యం అవుతోంది. వీసాల కోసం నెలలు కాదు సంవత్సరాలుగా వేచిచూస్తున్నారు. ఈక్రమంలో ఫిర్యాదులు అందడంతో స్పందించిన అధికారులు తాజా వ్యాఖ్యలు చేశారు.

    వీసా

    స్టూడెంట్ వీసాల జారీలో పురోగతి సాధించాం: అమెరికా

    2019 ముందు కంటే 2022లో అమెరికా ఎక్కువ హెచ్‌1బీ, ఎల్ వీసాలను జారీ చేసిందని గ్లోబల్ మార్కెట్ల యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ అరుణ్ వెంకటరమణ్ అన్నారు. స్టూడెంట్ వీసాల జారీలో పురోగతి సాధించామని, సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు అమెరికా రాయబార కార్యాలయం చర్యలు కొనసాగిస్తోందని వెంకటరామణ్ వెల్లడించారు.

    అమెరికా వెళ్లాలనుకునే భారతీయులు వీసా అపాయింట్‌మెంట్ కోసం కనీసం రెండు నుంచి మూడేళ్లపాటు వేచి చూడాల్సి వస్తోందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌కు ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వివరించారు. అయితే ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన కూడా హామీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారతదేశం
    కోవిడ్

    తాజా

    Pakistani spies: భారతదేశంలో పాకిస్తాన్ గూఢచారులు.. జ్యోతి మల్హోత్రా నుండి దేవేందర్ సింగ్ వరకు.. మూడ్రోజుల్లో 12 మంది అరెస్ట్..  జ్యోతి మల్హోత్రా
    KCR: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసులు  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
    China: 'మద్యం, సిగరెట్లు వద్దు': ఖర్చులు తగ్గించుకోవాలని చైనా అధికారులకు ఆదేశం చైనా
    Punjab: పంజాబ్‌లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు పంజాబ్

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం స్టాక్ మార్కెట్
    మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు గూగుల్
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా

    భారతదేశం

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో ఎయిర్ టెల్
    జనవరి 13న హాకీ ప్రపంచ కప్ ప్రపంచం
    జనవరి 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో జియో

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025