NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan : వాయువ్య పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Pakistan : వాయువ్య పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి 
    వాయువ్య పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి

    Pakistan : వాయువ్య పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 30 మంది మృతి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 29, 2024
    10:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రాంతంలో రెండు తెలగ మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో 30 మరణించారు. మరో 145 మంది తీవ్రంగా గాయపడ్డారు.

    ఎగువ కుర్రం జిల్లాలోని బోషెరా గ్రామంలో ఐదు రోజుల క్రితం ఘర్షణలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

    ఇది గిరిజనులు, మత సమూహాల మధ్య మత ఘర్షణలు జరగడంతోనే పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

    ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులోని కుర్రం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    Details

    సంధి కుదిర్చిన పోలీసులు

    పోలీసులు, జిల్లా యంత్రాంగం సాయంతో కొద్దిసేపటి క్రితం బోషెరా, మలిఖేల్ దండార్ ప్రాంతాలలో షియా, సున్నీ తెగల మధ్య సంధి కుదిర్చారని పోలీసులు తెలిపారు.

    అయితే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

    మిగిలిన ప్రాంతాల్లో కూడా కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓ అధికారి వెల్లడించారు.

    నాలుగు రోజుల క్రితం జరిగిన భూ వివాదంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

    ఈ ఘర్షణలు పీవార్, తాంగీ, బలిష్‌ఖేల్, ఖార్ కలే, మక్బాల్, కుంజ్ అలీజాయ్, పారా చమ్కాని, కర్మన్‌తో సహా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ప్రపంచం

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పాకిస్థాన్

    Jammu and Kashmir: రూ.1.18లక్షల కోట్లు@ పాక్‌కు నిద్రపట్టకుండా చేస్తున్న జమ్ముకశ్మీర్ బడ్జెట్  జమ్ముకశ్మీర్
    Pakistan Blasts: పాకిస్థాన్ అభ్యర్థి ఎన్నికల కార్యాలయం సమీపంలో పేళ్ళులు .. 22 మంది మృతి  అంతర్జాతీయం
    Pakistan Elections: పాకిస్థాన్ లో నేడు ఎన్నికలు.. కొత్త ప్రధానిని ఎన్నుకోనున్న ఓటర్లు  అంతర్జాతీయం
    Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ను నియమించే ఆలోచనలో పీసీబీ  క్రీడలు

    ప్రపంచం

    ప్రిగోజిన్‌ శరీరంలో గ్రనేడ్ శకలాలు.. కీలక విషయాలను వెల్లడించిన పుతిన్ రష్యా
    రేపే సూర్యగ్రహణం: ఆకాశంలో ఉంగరం ఆకారంలో కనిపించనున్న సూర్యుడు  టెక్నాలజీ
    ఆకలి సూచిక : పాకిస్తాన్ కంటే దిగువ స్థానంలో భారత్.. సూచీ విధాన లోపమే కారణమంటున్న కేంద్రం  ఆహారం
    Sherika De Armas: 26 ఏళ్లకే మాజీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ మృతి  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025