NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India: మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ అగ్రస్థానం
    తదుపరి వార్తా కథనం
    India: మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ అగ్రస్థానం
    మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ అగ్రస్థానం

    India: మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ అగ్రస్థానం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 03, 2024
    12:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ప్రస్తుతం ఫోన్లు మాల్‌వేర్‌లకు ప్రధాన లక్ష్యంగా మారింది.

    ఈ విషయాన్ని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ 'ది స్కేలర్‌ థ్రెట్‌ ల్యాబ్స్ 2024' నివేదించింది.

    జూన్ 2020 నుండి మే 2024 వరకు మొత్తం 20 బిలియన్ల ప్రమాదకర లావాదేవీలు, సైబర్‌ ముప్పులను విశ్లేషించిన తర్వాత, భారత్‌ మాల్‌వేర్ దాడుల్లో అగ్రస్థానంలో నిలిచింది.

    ఈ నివేదిక ద్వారా అమెరికా, కెనడా దేశాలను ఈ దేశం మించిపోయింది. భారతదేశంలో 28శాతం మాల్‌వేర్ దాడులు చోటుచేసుకున్నట్లు నివేదిక తెలిపింది.

    అమెరికా 27.3% తో రెండవ స్థానంలో ఉంది. కెనడా 15.9% తో మూడో స్థానంలో ఉంది. గతంలో ఈ జాబితాలో భారతదేశం మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు అగ్రస్థానానికి చేరింది.

    Details

    బ్యాంక్ కస్టమర్ల లక్ష్యంగా సైబర్ దాడులు

    బ్యాంకులు, సోషల్‌ మీడియా, క్రిప్టో వాలెట్లు వంటి ఆర్థిక సంస్థలు కూడా ఈ రకమైన దాడులకు లక్ష్యంగా మారుతున్నాయి.

    ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకొని సైబర్‌ దాడులు జరుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

    వినియోగదారులకు ఎస్‌ఎంఎస్, తప్పుడు వెబ్‌సైట్లు సందేశాల ద్వారా వస్తున్నాయి.

    ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ వంటి భద్రత లేని పరికరాలు సైబర్‌ క్రిమినల్స్ కు ప్రాథమిక లక్ష్యంగా మారుతున్నాయి.

    ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ మాల్‌వేర్ ఆరిజిన్ పాయింట్‌ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానం నుండి 7వ స్థానానికి చేరుకుంది.

    భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులలో అగ్రస్థానంలో నిలిచింది. సైబర్‌ ముప్పులు ఆర్థిక సంస్థలను, బ్యాంకులను సోషల్ మీడియాను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ప్రపంచం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    భారతదేశం

    Jai Shankar: పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌ పాకిస్థాన్
    Deloitte: 2030 నాటికి నాలుగు రెట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్' వ్యాపారం
    Sim Cards: సైబర్‌ నేరాల నియంత్రణకు కీలక నిర్ణయం.. 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు..? సైబర్ నేరం
    Iran-Israel war: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారతీయ స్టాక్ మార్కెట్, బంగారం ధరలను ఎలా ప్రభావితం చేస్తుంది  ఇరాన్

    ప్రపంచం

    Thailand:థాయ్‌ల్యాండ్‌లో ఘోర ప్రమాదం.. 25 మంది విద్యార్థులు దుర్మరణం థాయిలాండ్
    Tigers died: వియత్నాంలో 47 పులులు మృతి.. కారణమిదే? వియత్నాం
    Burkina Faso: బుర్కినా ఫాసోలో మారణహోమం.. గంటల్లో 600 మంది మృతి  ఆఫ్రికా
    Cerebral Palsy Day: ఇవాళ వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే.. లక్షణాలు, చికిత్స మార్గాలను తెలుసుకోండి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025