మడగాస్కర్: వార్తలు

మడగాస్కర్‌ స్టేడియంలో పెను విషాదం.. తొక్కిసలాటలో 15 మంది మృతి, 80మందికి గాయాలు

మడగాస్కర్‌(ద్వీప దేశం)లోని జాతీయ స్టేడియంలో శుక్రవారం పెను విషాదం జరిగింది.తొక్కిసలాటలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మందికిపైగా గాయాలపాలయ్యారు.