NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్
    తదుపరి వార్తా కథనం
    భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్
    భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బిడెన్

    భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్

    వ్రాసిన వారు Stalin
    Jun 26, 2023
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో తమ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు రెండు దేశాలు అనేక ప్రధాన ఒప్పందాలపై సంతకాలు చేశాయని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

    అమెరికా, భారత్ మధ్య స్నేహం ప్రపంచంలోనే అత్యంత గొప్పదని బైడెన్ అన్నారు. ఈ మేరకు బైడెన్ ట్వీట్ చేశారు.

    రెండు దేశాల మధ్య బంధం గతంలో కంటే బలంగా, దగ్గరగా, డైనమిక్‌గా ఉందని బైడెన్ పేర్కొన్నారు.

    బైడెన్ ట్వీట్‌పై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారతదేశం-యూఎస్ మధ్య స్నేహం ప్రపంచానికి మంచిదని, ఇది మానవాళిని మరింత మెరుగ్గా మార్చుతుందన్నారు.

    బైడెన్

    విదేశీ పర్యటన ముగించుకొని భారత్ తిరిగి వచ్చిన మోదీ

    అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మూడు రోజుల యూఎస్‌ పర్యటనకు వెళ్లారు.

    వైట్ హౌస్‌లో మోదీ బైడెన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. వైట్‌హౌస్ సౌత్ లాన్స్‌లో రికార్డు స్థాయిలో 7,000 మందితో మోదీకి స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు దాదాపు 500 మంది హాజరైన స్టేట్ డిన్నర్ మోదీని ఆకట్టుకుంది.

    ఈ పర్యటనలో భాగంగా దిగ్గజ టెక్నాలజీ కంపెనీల చీఫ్‌లతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

    యూఎస్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఈజిప్ట్‌కు వెళ్లారు. ఈజిప్టులో ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చారు. ఈజిప్టు పర్యటన ముగించుకొని ఆదివారం అర్థరాత్రి భారత్ తిరిగి వచ్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బైడెన్ ట్వీట్

    The friendship between the United States and India is among the most consequential in the world. And it's stronger, closer, and more dynamic than ever. pic.twitter.com/6B8iLCos3f

    — President Biden (@POTUS) June 25, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రధాని మోదీ చేసిన ట్వీట్

    I fully agree with you, @POTUS @JoeBiden! Friendship between our countries is a force of global good. It will make a planet better and more sustainable. The ground covered in my recent visit will strengthen our bond even more. 🇮🇳 🇺🇸 https://t.co/iEEhBIYG17

    — Narendra Modi (@narendramodi) June 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    జో బైడెన్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    అమెరికా

    5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్  ఉద్యోగుల తొలగింపు
    కెనడాలో చెలరేగిన కార్చిచ్చుతో తూర్పు అమెరికా బేజార్; న్యూయార్క్‌ను కమ్మేసిన పొగ  కెనడా
    రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్‌‌పై అభియోగాలు; నేరం రుజువైతే 100ఏళ్ల జైలుశిక్ష  డొనాల్డ్ ట్రంప్
    అమెరికా: మేరీల్యాండ్‌లో కాల్పుల మోత; ముగ్గురు మృతి తుపాకీ కాల్పులు

    జో బైడెన్

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    'గూఢచారి' బెలూన్ శిథిలాలను చైనాకు అప్పగించేది లేదు: అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    నరేంద్ర మోదీ

    అమెరికాలో రాహుల్ గాంధీ బిజినెస్ మీటింగ్స్...పెగాసెస్ పై సంచలన వ్యాఖ్యలు  భారతదేశం
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    దిల్లీ పీఠాన్ని కదిలించిన ఒడిశా దుర్ఘటన... బాలాసోర్‌లో మోదీ పర్యటన రైలు ప్రమాదం

    ప్రధాన మంత్రి

    రిషి సునక్ అధికారిక నివాసం గేట్లను కారుతో ఢీకొట్టిన వ్యక్తి అరెస్టు  రిషి సునక్
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్‌ ఇదే నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025