NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / US-India: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్'లో భారత్‌కు తొలి ప్రాధాన్యం.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తో మొదటి సమావేశం 
    తదుపరి వార్తా కథనం
    US-India: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్'లో భారత్‌కు తొలి ప్రాధాన్యం.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తో మొదటి సమావేశం 
    జైశంకర్‌ తో అమెరికా నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ

    US-India: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్'లో భారత్‌కు తొలి ప్రాధాన్యం.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తో మొదటి సమావేశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) తన రెండో హయాంలో భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

    అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ (S. Jaishankar)తో చర్చలు నిర్వహించారు.

    న్యూఢిల్లీకి ప్రాముఖ్యతనిస్తూ వాషింగ్టన్‌ ఈ సమావేశాన్ని నిర్వహించింది. రూబియోతో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌తో కూడా జైశంకర్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మార్కో రూబియోతో భేటీ గురించి ట్వీట్ చేసిన జైశంకర్ 

    Attended a productive Quad Foreign Ministers’ Meeting today in Washington DC. Thank @secrubio for hosting us and FMs @SenatorWong & Takeshi Iwaya for their participation.

    Significant that the Quad FMM took place within hours of the inauguration of the Trump Administration. This… pic.twitter.com/uGa4rjg1Bw

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

    NEET PG Exam 2025 : నీట్ పీజీ 2025 పరీక్ష వాయిదా.. NBEMS కీలక ప్రకటన  ఇండియా
    Earthquake: గ్రీస్‌లోని రోడ్స్ సమీపంలో 6.2 తీవ్రతతో భూకంపం.. టర్కీ, ఈజిప్ట్, సిరియాలో ప్రకంపనలు  భూకంపం
    China-US: యూఎస్ చైనా వాణిజ్య యుద్ధం.. వారం చివర్లో ట్రంప్, జిన్ పింగ్ చర్చలు.. అమెరికా
    Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం

    సుబ్రమణ్యం జైశంకర్

    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ పాకిస్థాన్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్ కాంగ్రెస్
    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025