NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు
    తదుపరి వార్తా కథనం
    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు
    21,000కు చేరుకున్న టర్కి భూకంప మరణాలు

    టర్కిలో 21,000 చేరుకున్న మరణాలు అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్‌లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 10, 2023
    12:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సోమవారం భారీ భూకంపం కారణంగా సిరియా, టర్కీలో 21,000 మందికి పైగా మరణించారు. విరామం లేకుండా 24 గంటలూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి కానీ మంచు, వర్షం కారణంగా వారి పనికి ఆటంకం కలుగుతుంది.

    టర్కీ-సిరియా భూకంపంలో మృతుల సంఖ్య 21,000 దాటింది. టర్కీలో 17,674, సిరియాలో 3,377 మంది మరణించారని, మొత్తం మరణాల సంఖ్య 21,051 కు చేరుకుందని అధికారులు తెలిపారు.

    గజియాంటెప్‌లోని భూకంప కేంద్రం సమీపంలో భారీ విధ్వంసం సంభవించింది. ఇక్కడ రెండు సెకన్లలోపే బహుళ అంతస్తుల భవనాలు శిధిలాలుగా మారాయి. ఏడు నగరాల్లో ప్రభుత్వ ఆసుపత్రులతో సహా దాదాపు 3,000 భవనాలు కూలిపోయాయని ప్రభుత్వం తెలిపింది.

    చలి, ఆకలి, నిరాశతో వేల మంది నిరాశ్రయులు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

    సిరియా

    శిథిలాలలో ఇంకా సజీవంగా కనిపిస్తారనే ఆశలు మాత్రం సన్నగిల్లుతున్నాయి

    హటేలో కూలిపోయిన భవనం శిథిలాలలో చిక్కుకున్న 2 ఏళ్ల బాలుడిని 79 గంటల తర్వాత రక్షించారు. శిథిలాలలో ఇంకా సజీవంగా కనిపిస్తారనే ఆశలు మాత్రం సన్నగిల్లాయి.

    టర్కీ, సిరియాలకు సహాయం చేసేందుకు భారత్‌ 'ఆపరేషన్‌ దోస్త్‌'ను ప్రారంభించి రెస్క్యూ టీమ్‌లు, వైద్య బృందాలు, ఇతర సామాగ్రిని పంపింది. భారత సైన్యం హటేలో ఒక ఫీల్డ్ హాస్పిటల్‌ను కూడా ఏర్పాటు చేసింది, ఇందులో శస్త్రచికిత్స, అత్యవసర వార్డులు ఉంటాయి.

    అమెరికా $ 85 మిలియన్ల ప్రారంభ ప్యాకేజీని ప్రకటించింది. ఆహారం, ఆశ్రయం, అత్యవసర ఆరోగ్య సేవలతో సహా లక్షల మంది ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించడానికి భాగస్వాములకు నిధులు వెళ్తాయని తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూకంపం
    ప్రపంచం
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారతదేశం

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    భూకంపం

    టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు టర్కీ

    ప్రపంచం

    టెస్టింగ్ దశలో ఉన్న Xiaomi మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు, Modena ఎలక్ట్రిక్ వాహనాలు
    ఐఫోన్ లో ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు ట్విట్టర్
    విక్టర్ ఆక్సెల్‌సెన్‌ను మట్టికరిపించిన కున్లావుట్ విటిడ్ సర్న్ బ్యాట్మింటన్
    క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లిన కరోలియా ప్లిస్కోవా టెన్నిస్

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం స్టాక్ మార్కెట్
    మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు గూగుల్
    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా

    భారతదేశం

    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో 2023 మారుతి సుజుకి Fronx బుకింగ్స్ ప్రారంభం కార్
    టెస్ట్ రన్ లో ఉన్న Citroen C3- MPV కార్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం కార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025