NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్
    తదుపరి వార్తా కథనం
    G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్
    నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్

    G-20 SUMMIT- 2023: నాల్గోసారి భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 01, 2023
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ భారత్ రానున్నారు. దిల్లీ వేదికగా త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జీ-20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు.

    ఈ మేరకు ఆర్థిక వ్యవస్థ, వాతావరణం,ఉక్రెయిన్‌ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

    ఇదే ఏడాదిలో ఇప్పటికే 3 సార్లు ఇండియాకు వచ్చిన జానెట్ యెల్లెన్, తాజాగా నాలుగోసారి రానుండటం విశేషం.

    గ్లోబల్ ఎకానమీ,రుణ స్థిరీకరణ, అంతర్జాతీయ ద్రవ్య నిధి ట్రస్ట్ ఫండ్ వనరులను నిర్మించడంతోపాటు భారత్‌తో సంబంధాల బలోపేతానికి యెల్లెన్ ఫోకస్ పెట్టారు.

    ఉక్రెయిన్‌కు ఆర్థికంగా సహకరిస్తూ, రష్యాపై ఆంక్షలు విధిస్తూ,యెల్లెన్ G-20 మిత్రదేశాలను కూడగట్టనున్నారు. అమెరికా పెట్టుబడులు, గొలుసు కట్టు సరఫరా కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌తో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతానికి ఆమె కృషి చేస్తారని ట్రేజరీ తెలిపింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    భారత్ రానున్న యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్

    US Treasury Secretary Janet Yellen will make her fourth visit to India in less than a year next week https://t.co/xW7g6OurKr

    — Bloomberg (@business) August 31, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సదస్సు
    అమెరికా
    భారతదేశం

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    జీ20 సదస్సు

    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?  జీ20 సమావేశం
    జీ20 సమ్మిట్‌ వేళ.. తెరిచి ఉండేవి ఏవి? మూసి ఉండేవి ఏవో తెలుసుకుందాం  తాజా వార్తలు
    వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం చైనా

    అమెరికా

    American Presidential Elections: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు భారతీయ-అమెరికన్‌లు అమెరికా అధ్యక్ష ఎన్నికలు
    అమెరికాను మళ్లి కలవరపెడుతున్న కరోనా; పెరుగుతున్న ఆస్పత్రిలో చేరికలు, సీడీసీ హెచ్చరిక  కరోనా కొత్త కేసులు
    మేజ‌ర్ లీగ్‌లో నికోల‌స్ పూరన్ భారీ విధ్వంసం.. టైటిల్ గెలిచిన ఎమ్ఐ న్యూయార్క్‌     క్రికెట్
    Donald Trump: ట్రంప్‌పై మరో క్రిమినల్ కేసు.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు అభియోగాలు  డొనాల్డ్ ట్రంప్

    భారతదేశం

    నిస్సాన్ కార్ కంపెనీ నుండి ఎలక్ట్రికల్ వెహికిల్ అరియా వచ్చేస్తోంది: ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందంటే?  నిస్సాన్
    పుణెలో ఘోర ప్రమాదం: ఏడేళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లిన కారు  మహారాష్ట్ర
    భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన  లోక్‌సభ
    సూరత్: పట్టపగలే బ్యాంకును దోచుకున్న దొంగలు; వీడియో వైరల్  సూరత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025