NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని
    తదుపరి వార్తా కథనం
    భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని
    భారత్‌తో శాంతిచర్చలను కోరుకుంటున్నాం: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

    భారత్‌తో మూడు యుద్ధాలు తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని

    వ్రాసిన వారు Stalin
    Jan 17, 2023
    04:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని ఆయన చెప్పారు. కశ్మీర్ విషయంపై ఇప్పుడు పొరుగుదేశంతో శాంతి చర్చలను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన అల్ అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ తమ దేశ పౌరులకు తిండిగింజలను కూడా అందించడానికి నానా అవస్థలు పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. ఆఖరికి గోధుమ పిండికోసం కోట్లాడుకున్న ఘటనలు ఆ దేశంలో వెలుగుచూశాయి. ఈ క్రమంలో ఆ దేశం సాయం కోసం ఇతర దేశాలను అర్థిస్తోంది .

    పాకిస్థాన్

    పాకిస్థాన్‌కు నిరుద్యోగం, పేదరికమే మిగిలాయి: షెహబాజ్ షరీఫ్

    కశ్మీర్ వంటి మన బర్నింగ్ పాయింట్‌పై చిత్తశుద్ధితో చర్చలు జరుపుదామని ప్రధాని మోదీకి షరీఫ్ సూచించారు. శాంతియుతంగా జీవించడం లేదా కలహాలను పెంచుకోవడం అనేది ఇరు దేశాల చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.

    భారత్‌తో చేసిన మూడు యుద్ధాల కారణంగా తాము అన్ని రకాలుగా నష్టపోయామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఆ యుద్ధాలు ప్రజలకు మరింత కష్టాలు తెచ్చిపెట్టాయని, పేదరికం, నిరుద్యోగాన్ని పెంచాయని ఆవేదన వ్యక్తం చేశారు.

    భారత్ శాంతిని కోరుకోవడం వల్ల తమ దేశంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఇరు దేశాల వద్ద ఉన్న వనరులను పరస్పరం వినియోగించుకొని, కలిసి అభివృద్ధి పథంలో నడుద్దామని ఆయన సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    భారతదేశం
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    పాకిస్థాన్

    రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ప్రపంచం
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర! ప్రపంచం

    భారతదేశం

    జనవరి 9న వచ్చే Free Fire MAX కోడ్‌ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశం మార్కెట్లో డిసెంబర్ విడుదల కాబోతున్న 2023మెర్సిడెస్-బెంజ్ GLC ఆటో మొబైల్
    మార్కెట్లో విడుదలైన మహీంద్రా Thar 2WD రూ. 10 లక్షలు ఆటో మొబైల్
    భారతదేశంలో త్వరలో రిటైల్ స్టోర్లను తెరవనున్న ఆపిల్ సంస్థ ఆపిల్

    నరేంద్ర మోదీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి' ఉక్రెయిన్
    ప్రధాని తల్లి హీరాబెన్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన అహ్మదాబాద్‌కు మోదీ ప్రధాన మంత్రి
    కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా? చంద్రబాబు నాయుడు
    మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత.. మాతృమూర్తిపై ప్రధాని భావోధ్వేగ ట్వీట్ గుజరాత్

    ప్రధాన మంత్రి

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    వాటర్ విజన్ @ 2047: నీటి నిర్వహణపై పంచాయతీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం నరేంద్ర మోదీ
    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025