NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు
    తదుపరి వార్తా కథనం
    హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు
    మొదటి మూడు నెలల్లో స్థిరాస్తి రంగం స్థిరంగా సాగింది

    హైదరాబాద్ లో 19% పెరిగిన ఇళ్ల అమ్మకాలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 04, 2023
    06:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైట్ ప్రాంక్ నివేదికలో ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో స్థిరాస్తి రంగం స్థిరంగా సాగిందని పేర్కొంది. ఈ 3 నెలల్లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు 1 శాతం పెరిగి 79,126కు చేరాయి. లీజింగ్ లావాదేవీలలో 5శాతం వృద్ధి జరిగినట్లు సంస్థ తెలిపింది.

    హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం పెరిగాయి. ఇంటి నుండి పని చేసే సౌకర్యాల వలన ఆఫీసు అద్దె 46 శాతం క్షీణించింది.

    వ్యాపారం

    ఇంటి అద్దెలూ కూడా 5 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది

    ఇళ్ల ధరలతో పాటు, ఇంటి అద్దెలూ కూడా 5శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇళ్ల ధరలు 1.7 శాతం పెరిగితే. కార్యాలయాల అద్దెలు 2 శాతం పెరిగాయి.

    నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ బైజాల్ వడ్డీ రేట్లు పెరిగినా సరే గృహాల మార్కెట్ స్థిరంగా ఉందని అన్నారు. కొన్ని నెలలుగా కొనుగోలుదారుల సామర్ధ్యంపై వడ్డీ రేట్లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నా, ఇళ్లకు గిరాకీ తగ్గడం లేదని ఆయన పేర్కొన్నారు.

    మధ్య, ప్రీమియం ఇళ్ల విభాగాల్లో ఈ ఏడాది అంతా వృద్ధి ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    ప్రకటన
    ఆదాయం
    తెలంగాణ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    హైదరాబాద్

    స్పైస్‌జెట్: దిల్లీ-హైదరాబాద్ విమానంలో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన, అరెస్టు చేసిన పోలీసులు విమానం
    హెచ్‌సీయూలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన, యూనివర్సిటీ అధికారులకు ఏబీవీవీ ఫిర్యాదు నరేంద్ర మోదీ
    ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం తెలంగాణ
    హెచ్‌సీయూలో ఉద్రిక్తత: మోదీ బీబీసీ డాక్యుమెంటరీ vs కాశ్మీర్ ఫైల్స్‌ ప్రదర్శించిన ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ప్రధాన మంత్రి

    ప్రకటన

    ఏప్రిల్ 1 నుండి 12% పెరగనున్న అవసరమైన మందుల ధరలు భారతదేశం
    142 మంది భారత సిబ్బందిని తొలగించిన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్ ఉద్యోగుల తొలగింపు
    కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    ఉద్యోగుల తొలగింపుల తరవాత ఉద్యోగుల బోనస్‌లను తగ్గిస్తున్న మెటా మెటా

    ఆదాయం

    ముడి చమురు ఉత్పత్తిపై విండ్ ఫాల్ పన్ను టన్నుకు రూ.3,500 తగ్గింపు పన్ను
    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్
    వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తెలంగాణ

    సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు హైదరాబాద్
    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    దిల్లీ లిక్కర్ కుంభకోణం: నేడు ఈడీ ఎదుట విచారణకు కవిత కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025