English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Airtel IPTV: 2000 నగరాల్లో ఎయిర్‌టెల్ IPTV సేవలు..  ప్లాన్ల వివరాలు ఇవే.. 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Airtel IPTV: 2000 నగరాల్లో ఎయిర్‌టెల్ IPTV సేవలు..  ప్లాన్ల వివరాలు ఇవే.. 
    2000 నగరాల్లో ఎయిర్‌టెల్ IPTV సేవలు.. ప్లాన్ల వివరాలు ఇవే..

    Airtel IPTV: 2000 నగరాల్లో ఎయిర్‌టెల్ IPTV సేవలు..  ప్లాన్ల వివరాలు ఇవే.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    05:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రఖ్యాత టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెలివిజన్‌ (ఐపీటీవీ) సేవలను దేశవ్యాప్తంగా 2,000 నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది.

    వినియోగదారులకు పెద్ద తెరపై అధిక గుణాత్మక వీక్షణ అనుభూతిని అందించేందుకు ఈ సేవలను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపింది.

    త్వరలో దిల్లీ, రాజస్థాన్‌, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

    వివరాలు 

    ఐపీటీవీ సేవల ప్రత్యేకతలు 

    ఈ సేవల ద్వారా వైఫై సదుపాయంతో పాటు నెట్‌ ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఆపిల్ టీవీ+, సోనీలివ్‌, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 600 టెలివిజన్‌ ఛానెళ్లు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

    ఈ ప్లాన్లు రూ.699 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. అంతేకాదు, ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌ ద్వారా కనెక్షన్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారులకు ప్రారంభ ఆఫర్‌ కింద 30 రోజుల పాటు ఉచిత సేవలు అందించనుందని తెలిపింది.

    మీరు
    33%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    ఐపీటీవీ ప్లాన్ల వివరాలు 

    రూ.699 - 40 Mbps, 26 స్ట్రీమింగ్‌ యాప్స్‌, 350 టీవీ ఛానెళ్లు

    రూ.899 - 100 Mbps, 26 స్ట్రీమింగ్‌ యాప్స్‌, 350 టీవీ ఛానెళ్లు

    రూ.1099 - 200 Mbps, 28 స్ట్రీమింగ్‌ యాప్స్‌, 350 టీవీ ఛానెళ్లు

    రూ.1599 - 300 Mbps, 29 స్ట్రీమింగ్‌ యాప్స్‌, 350 టీవీ ఛానెళ్లు

    రూ.3999 - 1 Gbps, 29 స్ట్రీమింగ్‌ యాప్స్‌, 350 టీవీ ఛానెళ్లు

    మీరు
    66%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    రూ.5,985 కోట్ల స్పెక్ట్రమ్‌ బకాయిల చెల్లింపు 

    స్పెక్ట్రమ్‌ బకాయిలకు సంబంధించి భారతీ ఎయిర్‌టెల్‌, దాని అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్‌, ప్రభుత్వానికి రూ.5,985 కోట్లు ముందస్తుగా చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది.

    2024లో నిర్వహించిన వేలానికి సంబంధించిన బకాయిలను ముందుగా చెల్లించడం ద్వారా, భవిష్యత్తులో పెరిగే వ్యయాలను తగ్గించుకోవాలని ఎయిర్‌టెల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.25,981 కోట్లు చెల్లించగా, ఇప్పటి వరకు మొత్తం రూ.66,665 కోట్లు ప్రభుత్వానికి చెల్లించినట్లు పేర్కొంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ టెల్

    తాజా

    Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే! తెలంగాణ
    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
    UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం యూపీఐ
    DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఎయిర్ టెల్

    5G నెట్‌వర్క్ కవరేజ్ ను మరిన్ని నగరాలకు విస్తరించనున్న ఎయిర్ టెల్, జియో భారతదేశం
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ ఇండియా
    ఎయిర్‌టెల్ 5G ప్లస్‌ ఆగ్రాతో సహ అయిదు ప్రధాన నగరాల్లో ప్రారంభం వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025