NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Petrol-Diesel: ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    Petrol-Diesel: ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం
    ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం

    Petrol-Diesel: ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 07, 2025
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.2 చొప్పున పెంచింది.

    ఈ పెంపుతో ఇంధన ధరలు మరింత భారం కలిగించనున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ ప్రకారం,ఈ పెరిగిన రేట్లు ఏప్రిల్ 8, 2025 నుంచే అమల్లోకి రానున్నాయి.

    అంటే, ఈ రోజు అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమలవుతాయి. అమెరికా విధించిన పరస్పర సుంకాల ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భయాలు నెలకొన్నప్పటికీ,ప్రస్తుతానికి ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రెవెన్యూ శాఖ విడుదల చేసిన  నోటిఫికేషన్ 

    Central Government raises excise duty by Rs 2 each on petrol and diesel: Department of Revenue notification pic.twitter.com/WjOiv1E9ch

    — ANI (@ANI) April 7, 2025

    వివరాలు 

    సామాన్యుడిపై ఎలాంటి భారం ఉండదు 

    ఇప్పటికే ద్రవ్యోల్బణ భారంతో బాధపడుతున్న సామాన్య ప్రజలపై ఈ ఇంధన ధరల పెంపు మరింత ఆర్థిక ఒత్తిడిని కలిగించనుంది.

    పైగా, ఈ పెంపు పరోక్షంగా వివిధ రంగాలపై ప్రభావం చూపించనుంది.

    అమెరికా విధించిన పరస్పర సుంకాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం నెలకొన ఆందోళనల మధ్య, ముడి చమురు ధరలు తక్కువవుతున్న తరుణంలోనే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

    అయితే, ఈ పెంపు కారణంగా సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

    పెరిగిన ఖర్చును ఆయిల్ కంపెనీలే భరిస్తాయని, ప్రజలపై ఎటువంటి భాధ్యత లేదని తేల్చి చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెట్రోల్
    డీజిల్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    పెట్రోల్

    భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది వ్యాపారం
    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వం
    నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా గ్యాస్
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం

    డీజిల్

    డీజల్ వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రం వద్దకు కీలక నివేదిక ఎలక్ట్రిక్ వాహనాలు
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ  పెట్రోల్
    గుడ్‌న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు  చమురు
    మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025