NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Nirmala Sitharaman: పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్
    తదుపరి వార్తా కథనం
    Nirmala Sitharaman: పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్
    పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్

    Nirmala Sitharaman: పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 17, 2025
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) నష్టాల స్వీకరణ కారణంగా వెనక్కి వెళ్లిపోతుండటం పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు.

    భారత్‌లో పెట్టుబడిదారులకు మంచి లాభాలు వస్తున్నాయని, అందువల్లే వారు లాభాలను స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.

    పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం భారత్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

    ఇదే అంశంపై ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే మాట్లాడుతూ, ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇది సహజంగా జరుగుతున్న పరిణామమని తెలిపారు.

    ముఖ్యంగా అమెరికాకు చెందిన ఎఫ్‌ఐఐలు మళ్లీ తమ దేశానికి వెళ్లిపోతున్నారని వివరించారు.

    వివరాలు 

    బీమా హామీ మొత్తాన్ని రూ.5 లక్షలకు మించి పెంచే అవకాశం 

    అయితే, భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తోందని, భవిష్యత్తులో కూడా ఈ వృద్ధి కొనసాగుతుందని తెలియజేశారు.

    ద్రవ్యోల్బణం విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన నిర్మలా సీతారామన్‌, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం సరఫరా పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటోందని, డిమాండ్‌ పరంగా ఆర్‌బీఐ తగిన నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు.

    డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ కింద ఉన్న బీమా హామీ మొత్తాన్ని రూ.5 లక్షలకు మించి పెంచే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం. నాగరాజు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్

    తాజా

    RCB Victory Parade: ఆర్సీబీ విజయోత్సవాలకు బెంగళూరు రెడీ.. మరికొన్నే గంటల్లో విక్టరీ పరేడ్‌! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Mumbai Airport: పార్కింగ్ విషయంలో డ్రైవర్లు, ముంబై విమానాశ్రయ సిబ్బంది మధ్య తీవ్రమైన ఘర్షణ  ముంబై
    Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ

    నిర్మలా సీతారామన్

    Budget 2024: బడ్జెట్‌ పై సమగ్ర సమాచారం..వాస్తవాలు , ముఖ్యంశాలు బడ్జెట్
    Budget 2024: ఆదాయపు పన్నుకు సంబంధించిన ఈ 6 రిలీఫ్‌లను బడ్జెట్‌లో ప్రకటించవచ్చు బిజినెస్
    Budget 2024: బడ్జెట్ లో ఈ 6 విషయాలు ప్రకటిస్తే మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు  బడ్జెట్ 2024
    Nirmala Sitharaman:7వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025