NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Palm Oil Import: 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతులు..దేశీయ రిఫైనర్లకు దెబ్బ
    తదుపరి వార్తా కథనం
    Palm Oil Import: 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతులు..దేశీయ రిఫైనర్లకు దెబ్బ
    29 శాతం పెరిగిన దిగుమతి..90.80 లక్షల టన్నులకు చేరిక

    Palm Oil Import: 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతులు..దేశీయ రిఫైనర్లకు దెబ్బ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 14, 2023
    02:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో పామాయిల్ దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. 2022-23 ఏడాదికి సంబంధించి తొలి 11 నెలల్లోనే దేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం ఎగబాకింది. ఈ మేరకు 90.80 లక్షల టన్నులకు చేరుకుంది.

    మరోవైపు ఆయా దిగుమతులు పెరగడం దేశీయ రిఫైనర్లకు ఆందోళన కలిగిస్తోందని ఎస్ఈఏ వెల్లడించింది.

    ప్రపంచంలోనే అతిపెద్ద కూరగాయల నూనెను కొనుగోలు చేసే దేశంగా భారత్ కు గుర్తింపు ఉంది. గత సీజన్‌లో దాదాపు 70.28 లక్షల టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంది.

    దేశవ్యాప్తంగా కూరగాయల నూనె దిగుమతి 2022-23 నవంబర్-సెప్టెంబర్ మధ్య 20 శాతం పెరిగింది. దీంతో 156.73 లక్షల టన్నులకు చేరుకున్నాయి. గత సీజన్‌లో ఇదే సమయంలో 130.13 లక్షల టన్నులుగా ఉంది.

    DETAILS

    గతేడాది ఇదే కాలంలో 16.32 లక్షల టన్నులుగా నమోదుేే

    దేశ కూరగాయల నూనె దిగుమతులు సెప్టెంబర్‌లో 5 శాతం క్షీణించి 15.52 లక్షల టన్నులకు పతనమయ్యాయి.

    గతేడాది ఇదే కాలంలో 16.32 లక్షల టన్నులుగా నమోదైనట్లు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ప్రకటించింది.

    ఉత్పత్తుల దిగుమతి వేగంగా పెరగడంతో పామాయిల్ వాటా 59 శాతానికి దూసుకెళ్లింది.కానీ సోయాబీన్, ఇతర నూనెలతో పోలిస్తే ముడి పామాయిల్ ఇంపోర్ట్స్ కొద్దిగా క్షీణించాయి.

    సరిపడ దేశీయ లభ్యత ఉన్నా దేశంలో ఆహార చమురు ధరలు భారీగా తగ్గడంతో డిమాండ్‌ను పెంచేసింది.

    ఇటీవలే కాలంలో తలసరి వినియోగం పెరిగిందని SEA పేర్కొంది. 2022-23 చమురు సంవత్సరం నవంబర్-సెప్టెంబర్ కాలంలో శుద్ధి చేసిన చమురు దిగుమతులు 20.53 లక్షల టన్నులకు పెరగడం దేశీయ రిఫైనర్లను ప్రభావితం చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    దిగుమతి సుంకం
    తాజా వార్తలు

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    భారతదేశం

    ఎమర్జెన్సీ అలెర్ట్‌ : మీ ఫోన్‌కు వచ్చిందా చూసుకోండి.. భయపడొద్దు, కారణమిదే భారతదేశం
    'మొదట మీ దేశాన్ని చక్కబెట్టుకోండి'.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్ పాకిస్థాన్
    6నెలల్లోనే హై స్పీడ్ ట్రైన్ వచ్చేస్తుంది.. ప్రకటించిన రైల్వే మంత్రి  రైల్వే శాఖ మంత్రి
    నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్‌ వెల్లడి  అమెరికా

    దిగుమతి సుంకం

    కెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత  కెనడా

    తాజా వార్తలు

    ఇజ్రాయెల్‌లో భయం గుప్పిట్లో భారతీయ విద్యార్థులు.. బంకర్లలో నివాసం ఇజ్రాయెల్
    ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 2,000 దాటిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు   ఆఫ్ఘనిస్తాన్
    IAF new ensign: 72 ఏళ్ల తర్వాత కొత్త జెండాను ఆవిష్కరించిన భారత వైమానిక దళం ఐఏఎఫ్
    మణిపూర్‌లో మంత్రి ఇంటి బయట పేలుడు.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా ఇద్దరికి గాయాలు  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025