NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు జంప్‌
    తదుపరి వార్తా కథనం
    Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు జంప్‌
    భారీ లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు జంప్‌

    Stock Market: భారీ లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు జంప్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 18, 2025
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుండి లభించిన అనుకూల సంకేతాల ప్రభావంతో, సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమై అదే దిశలో ముందుకు సాగుతున్నాయి.

    ఇటీవల వరుస నష్టాలను ఎదుర్కొన్న మార్కెట్ సూచీలు, కనిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో, వరుసగా రెండో రోజు కూడా గణనీయమైన లాభాలను సాధిస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో, ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్ల లాభంతో 75,000 మార్క్‌ను తాకింది, నిఫ్టీ 22,750 పైన ట్రేడయింది.

    వివరాలు 

    సెన్సెక్స్ 850 పాయింట్ల లాభంతో 75,020  

    ఉదయం 11:10 గంటల సమయానికి, సెన్సెక్స్ 850 పాయింట్ల లాభంతో 75,020 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 254 పాయింట్ల లాభంతో 22,763 వద్ద కొనసాగుతోంది.

    సెన్సెక్స్ 30 సూచీలో జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    MacGill: కొకైన్‌ స‌ర‌ఫ‌రా కేసులో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్'కు శిక్ష‌ ఆస్ట్రేలియా
    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత! విజయవాడ వెస్ట్
    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌

    స్టాక్ మార్కెట్

    Stock market: బ్యాంక్‌ షేర్లు పతనం.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు వ్యాపారం
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@22,900 బిజినెస్
    Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ నిర్ణయాలే కారణం బిజినెస్
    FPI outflow: భారత స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐ ఎగ్జిట్.. రూ.1 లక్ష కోట్లకుపైగా విక్రయాల వెనుక కారణమేంటి? వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025