NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఈనెల 15 నుంచి ఐపీఓలోకి యాత్ర ఆన్‌లైన్‌.. ఒక్కో లాట్‌కు ఎంత పెట్టాలో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    ఈనెల 15 నుంచి ఐపీఓలోకి యాత్ర ఆన్‌లైన్‌.. ఒక్కో లాట్‌కు ఎంత పెట్టాలో తెలుసా
    ఒక్కో లాట్‌కు ఎంత పెట్టాలో తెలుసా

    ఈనెల 15 నుంచి ఐపీఓలోకి యాత్ర ఆన్‌లైన్‌.. ఒక్కో లాట్‌కు ఎంత పెట్టాలో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 12, 2023
    06:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రయాణ సేవలు అందించే యాత్ర ఆన్‌లైన్‌, సెప్టెంబర్‌ 15న ఐపీఓకు వెళ్లనుంది. స్టాక్ మార్కెట్ లో బీఎస్‌ఈ,ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ కానుంది.

    సెప్టెంబర్‌ 15 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి వస్తుండగా, 20న సబ్‌స్క్రిప్షన్‌ ముగుస్తుంది. అయితే ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.135-142గా కంపెనీ నిర్ణయించింది.

    సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలంటే కనిష్ఠంగా రూ.105 ఈక్విటీ షేర్లకు (ఒక్కో లాట్‌కు) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే గరిష్ఠ ధర సుమారుగా రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టాలి.

    ఐపీఓలో భాగంగా రూ.602 కోట్ల విలువైన 1.21 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. దీంతో రూ.775 కోట్లు కంపెనీకి సమకూరనున్నాయి.

    ఐపీఏ ద్వారా సమకూరిన మొత్తంలో రూ.150 కోట్ల మేర వ్యూహాత్మక పెట్టుబడులు,కొనుగోళ్లకు వినియోగిస్తామని కంపెనీ పేర్కొంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సెప్టెంబర్‌ 15న ఐపీఓకు వెళ్లనున్న యాత్ర  ఆన్‌లైన్‌

    All details about Yatra Online IPO@ipo_mantra pic.twitter.com/9F9nEPdkgo

    — Team IPO Mantra (@Team_IPOMantra) September 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే హైదరాబాద్
    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు

    స్టాక్ మార్కెట్

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    $50 బిలియన్ల దిగువకు పడిపోయిన గౌతమ్ అదానీ నికర విలువ గౌతమ్ అదానీ
    స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతున్నారా, అయితే ఈ తప్పులు చేయకండి ఆదాయం
    అదానీ స్టాక్స్‌లో పెట్టి నష్టపోయినవారు ITR ఫైలింగ్ సమయంలో ఇలా చేయండి అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025