NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రభుత్వాసుపత్రిలో దారుణం: అప్పుడే పుట్టిన శిశువులు సహా 31మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    ప్రభుత్వాసుపత్రిలో దారుణం: అప్పుడే పుట్టిన శిశువులు సహా 31మంది మృతి 
    నాందేడ్ లో 12 మంది శిశువులు, 12 మంది పేషెంట్లు మృతి

    ప్రభుత్వాసుపత్రిలో దారుణం: అప్పుడే పుట్టిన శిశువులు సహా 31మంది మృతి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 03, 2023
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.

    48గంటల్లో 16 మంది కొత్తగా జన్మించిన శిశువులు, 15 మంది పేషెంట్లు మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

    ఆస్పత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల 48 గంటల్లో 31 మంది చనిపోయారు. ఆస్పత్రిలో మెడిసిన్లు మాత్రమే కాదు నర్సులు, ఇంకా ఇతర సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారట.

    ఈ క్రమంలో ఇప్పటివరకు సరైన వైద్యం అందక 16మంది శిశువులు, 15మంది పేషెంట్లు (పాము కాటు కరిచిన వాళ్ళు, ఇతర రోగాలతో బాధపడుతున్న వారు) చనిపోయారు.

    Details

    బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు 

    ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మాట్లాడారు. ఇప్పుడు చనిపోయిన 24మంది మాత్రమే కాదు మరొక 70 మంది క్రిటికల్ పొజిషన్లో ఉన్నారని అన్నారు.

    చాలామంది నర్సులను నాందేడ్ ప్రభుత్వాసుపత్రి నుండి ట్రాన్స్ఫర్ చేశారని, వైద్య సంబంధ పరికరాలు పనిచేయడం లేదని 500 పడకల ఆసుపత్రిలో 1200మంది వరకు పేషెంట్స్ ఉన్నారని ఆయన అన్నారు.

    ఇక కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఆస్పత్రిలో చిన్నారులు చనిపోవడం హృదయ విదారకమని, ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టే బీజేపీ.. ఆస్పత్రిలో సౌకర్యాలకు ఖర్చుపెట్టలేకపోతుందని మండిపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    తాజా వార్తలు

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    మహారాష్ట్ర

    వెర్సోవా-బాంద్రా సీ లింకుకు 'వీర్ సావర్కర్' పేరు: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం ముంబై
    బస్సులో మంటలు చెలరేగి 25మంది మృతి; ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం రోడ్డు ప్రమాదం
    మహారాష్ట్ర: ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్; డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం  ఏక్‌నాథ్ షిండే
    అజిత్ పవార్ ఉదంతం: 2024 ఎన్నికల వేళ శరద్ పవార్‌కు భారీ ఎదురుదెబ్బ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    తాజా వార్తలు

    సెప్టెంబర్ 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    న్యూయార్క్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. స్తంభించిపోయిన జనజీవనం.. ఎమర్జెన్సీ విధింపు అమెరికా
    ఖలిస్థాన్ ఉగ్రవాదం మళ్లీ పురుడు పోసుకోవడానికి కెనడా ఉదాసీనతే కారణం: జైశంకర్  సుబ్రమణ్యం జైశంకర్
    నేడు టీమిండియాతో తలపడనున్న ఇంగ్లాండ్‌.. గువహటిలో ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ ప్రపంచ కప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025