NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు
    2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు

    Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 30, 2024
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం మధ్య సమావేశం జరిగింది.

    ఈ సమావేశంలో, నీతి ఆయోగ్‌కు చెందిన సలహాదారులు, డైరెక్టర్లు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై చర్చ జరిగింది.

    2047 నాటికి ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేయడానికి 'స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047' రూపొందించామని సీఎం చంద్రబాబు వివరించారు.

    Details

    వ్యవసాయం, అక్వా రంగాలపై ప్రత్యేక దృష్టి

    ఈ ప్రణాళిక రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో అమలు చేశామన్నారు.

    వ్యవసాయం, అక్వా తదితర రంగాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

    పేదరిక నిర్మూలన, జీవన సౌకర్యాలు, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్ మేనేజిమెంట్, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలను గ్రోత్ ఇంజిన్లుగా పరిగణిస్తూ, వృద్ధిరేటు సాధించడానికి ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నీతి ఆయోగ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    నీతి ఆయోగ్

    NITI Aayog: కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం.. నీతీష్‌-సోరెన్ డుమ్మా నరేంద్ర మోదీ

    చంద్రబాబు నాయుడు

    Sonusood: చంద్రబాబు పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారు : సోనుసూద్  ఆంధ్రప్రదేశ్
    Tirumala: తిరుమల లడ్డూ కల్తీపై చంద్రబాబు కీలక నిర్ణయం.. సిట్ ఏర్పాటు  తిరుమల తిరుపతి దేవస్థానం
    Chandrababu: టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు తీపికబురు.. త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ  భారతదేశం
    Chandra Babu: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం కర్నూలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025