NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు
    తదుపరి వార్తా కథనం
    దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా;  ఐదు మరణాలు
    దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు

    దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు

    వ్రాసిన వారు Stalin
    Apr 01, 2023
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    24గంటల్లో భారతదేశంలో 2,994 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదైనట్లు శనివారం కేంద్రం ఆరోగ్య శాఖ పేర్కొంది. గత రోజుతో పోల్చుకుంటే కేసులు 101 మేరకు తగ్గినట్లు వెల్లడించింది.

    ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,354కి చేరుకుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

    గత 24 గంటల వ్యవధిలో ఐదు మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,30,867కి పెరిగింది.

    తాజా మరణాల్లో గోవా, గుజరాత్‌లలో ఒక్కొక్కటి నమోద కాగా, ఒక్క కేరళలోనే ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం వెల్లడించింది.

    కరోనా

    రోజువారీ కేసుల్లో పాజిటివిటీ రేటు 2.61 శాతం

    రోజువారీ కేసుల్లో పాజిటివిటీ రేటు 2.61 శాతంగా నమోదు కాగా, వారంవారీ సానుకూలత 1.91 శాతంగా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్ల(4,47,15,786)కు చేరుకున్నట్లు కేంద్రం పేర్కొంది.

    యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

    వేరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.41 కోట్లు (4,41,69,711)కు చేరుకున్నాయి.

    దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    కరోనా కొత్త మార్గదర్శకాలు
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కోవిడ్

    కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఆక్సిజన్ నిల్వలపై అప్రమత్తం భారతదేశం
    కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు ప్రపంచం
    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు పశ్చిమ బెంగాల్
    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ మన్‌సుఖ్ మాండవీయ

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కోవిడ్
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి చైనా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ పశ్చిమ బెంగాల్

    భారతదేశం

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    మార్చి 27న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు ఎలక్ట్రిక్ వాహనాలు
    భారతదేశంలో ఆకాశంలో కనిపించనున్న ఈ అయిదు గ్రహాలు గ్రహం

    తాజా వార్తలు

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ కర్ణాటక
    కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను సవరించిన డబ్ల్యూహెచ్‌ఓ; కొత్త సిఫార్సులు ఇలా ఉన్నాయి! ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ఆంధ్రప్రదేశ్: 14 స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 162మంది వైద్య నిపుణుల నియామకం ఆంధ్రప్రదేశ్
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025