NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2024 నాటికి చెన్నైలో 7శాతం భూమి మునిగిపోతుంది.. నివేదికిచ్చిన సీఎస్‌టీఈపీ
    తదుపరి వార్తా కథనం
    2024 నాటికి చెన్నైలో 7శాతం భూమి మునిగిపోతుంది.. నివేదికిచ్చిన సీఎస్‌టీఈపీ
    2024 నాటికి చైన్నై మునిగిపోతుంది. నివేదికిచ్చిన సీఎస్‌టీఈపీ

    2024 నాటికి చెన్నైలో 7శాతం భూమి మునిగిపోతుంది.. నివేదికిచ్చిన సీఎస్‌టీఈపీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 03, 2024
    02:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడు రాజధాని చెన్నై సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.

    సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సిఎస్‌టిఇపి) గురువారం ఓ నివేదకను విడుదల చేసింది.

    2040 నాటికి సముద్ర మట్టం పెరగడం వల్ల చెన్నైలో దాదాపు 7 శాతం భూమి మునిగిపోతుందని అంచనా వేసింది.

    చెన్నైలోని అడయార్ ఎకో-పార్క్, ఐలాండ్ గ్రౌండ్, స్టేట్ సింబల్ మెమోరియల్, పల్లికరణై వెట్‌ల్యాండ్, ఓడరేవు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.

    Details

    లోతట్టు తీరప్రాంతాల్లో ఎక్కువ కానున్న ప్రమాదాలు

    అదేవిధంగా 2060 నాటికి 9.65 శాతం (114.31 చదరపు కి.మీ.), 2080 నాటికి 15.11 శాతం (159.28 చదరపు కి.మీ.) 2100 నాటికి 16.9 శాతం (207.04 చదరపు కి.మీ.) మునిగిపోయే ఉండే అవకాశం ఉంది.

    చెన్నై సముద్ర మట్టం 1987 నుండి 2021 వరకు 0.679 సెం.మీ పెరుగుదలను చూసింది, వార్షిక పెరుగుదల 0.066 సెం.మీ. దాకా ఉంది.

    లోతట్టు తీరప్రాంత నగరాలు, ఇప్పుడు పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల మరింత ప్రమాదం కలిగే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    చెన్నై

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తమిళనాడు

    అయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు సర్కార్ నిషేధం: నిర్మలా సీతారామన్  ద్రవిడ మున్నేట్ర కజగం/ డీఎంకే
    Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు  రోడ్డు ప్రమాదం
    Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి తాజా వార్తలు
    Thalapathy' Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారు.. లోక్‌సభ ఎన్నికల ముందే పార్టీ పేరు ప్రకటన  విజయ్

    చెన్నై

    భారతదేశంలో త్వరలో లాంచ్ కానున్న 2023 TVS Apache RTR 310 బైక్ బైక్
    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన అమెరికా
    ప్రియుడిని హత్య చేసి, ముక్కలను ఇసుకలో పాతిపెట్టిన సెక్స్ వర్కర్ తమిళనాడు
    చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్  ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025