NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Earthquake: 4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు
    తదుపరి వార్తా కథనం
    Earthquake: 4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు
    4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు

    Earthquake: 4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 20, 2025
    12:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ (Meghalaya)లో భూకంపం (Earthquake) సంభవించింది.

    గారో హిల్స్‌ (North Garo Hills) ప్రాంతంలో గురువారం ఉదయం 11:32 గంటలకు భూమి కంపించింది.

    రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని భూమికి 5 కిలోమీటర్ల లోతులో గుర్తించారు.

    ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉన్నప్పటికీ, ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. అయితే, ఈ భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

    ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.

    గమనించదగ్గ విషయం ఏమిటంటే, బుధవారం రాత్రి కూడా మేఘాలయలో భూకంపం సంభవించింది.

    కొద్ది గంటల వ్యవధిలో మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఉలిక్కిపడ్డారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలోజి చేసిన ట్వీట్ 

    EQ of M: 4.1, On: 20/02/2025 11:32:58 IST, Lat: 25.87 N, Long: 90.70 E, Depth: 5 Km, Location: North Garo Hills, Meghalaya.
    For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/6tSHwwftj6

    — National Center for Seismology (@NCS_Earthquake) February 20, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మేఘాలయ
    భూకంపం

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    మేఘాలయ

    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అసెంబ్లీ ఎన్నికలు

    భూకంపం

    Earthquake : లడఖ్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు  జమ్ముకశ్మీర్
    Pakistan: పాకిస్థాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. భయాందోళనలో ప్రజలు పాకిస్థాన్
    Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం.. 4.2 తీవ్రతతో కంపించిన భూమి..  ఆఫ్ఘనిస్తాన్
    Japan Earthquake: రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో సంభవించిన బలమైన భూకంపం... వణికిన జపాన్  జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025