NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
    తదుపరి వార్తా కథనం
    Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
    Delhi: ఆప్ సర్కార్‌ను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ కామెంట్స్

    Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్

    వ్రాసిన వారు Stalin
    Jan 27, 2024
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

    ఆప్‌ను వీడేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ భారీ మొత్తంలో ఆఫర్ చేస్తోందన్నారు. ట్విట్టర్(ఎక్స్) ద్వారా సంచలన విషయాలను వెల్లడించారు.

    బీజేపీ నాయకులు ఇటీవల తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను సంప్రదించినట్లు కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

    కొన్ని రోజుల తర్వాత తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తామని ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు చెప్పినట్లు వివరించారు.

    ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లు, ఇతరులతో కూడా చర్చలు జరుపుతున్నామని, దిల్లీ సర్కార్‌ను కూల్చేస్తామని బీజేపీ నాయకులు అన్నట్లు కేజ్రీవాల్‌ ట్విట్టర్ వేదికగా వివరించారు.

    బీజేపీ

    బీజేపీ ఆఫర్‌ను మా ఎమ్మెల్యేలు తిరస్కరించారు: కేజ్రీవాల్

    అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.25కోట్ల చొప్పున ఆఫర్ చేశారని, అంతేకాకుండా బీజేపీ తరఫున మళ్లీ పోటీ చేయిస్తామని హామీ కూడా ఇచ్చారని కేజ్రీవాల్ వెల్లడించారు.

    అయితే బీజేపీ నాయకులు 21 మంది తమ ఎమ్మెల్యేలను సంప్రదించామని చెబుతున్నప్పటికీ... తమకు ఉన్న సమాచారం మేరకు ఇప్పటి వరకు కేవలం 7 మంది ఎమ్మెల్యేలను మాత్రమే సంప్రదించారన్నారు. అయితే తమ ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించారన్నారు.

    మద్యం కుంభకోణం కేసులో విచారణ జరిపేందుకు తనను అరెస్టు అరెస్టు చేయడం లేదని.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.

    గత తొమ్మిదేళ్లుగా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎన్నో కుట్రలు పన్నారని, అవి సఫలం కాలేదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    బీజేపీ
    అరవింద్ కేజ్రీవాల్
    తాజా వార్తలు

    తాజా

    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు
    Ajith: సినిమా vs రేసింగ్‌.. కీలక నిర్ణయం తీసుకున్న అజిత్  అజిత్ కుమార్
    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ

    దిల్లీ

    Delhi Fake Doctors : దిల్లీలో నలుగురు ఫేక్ డాక్టర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు భారతదేశం
    Delhi Air Pollution : కాలుష్య కోరల్లో చిక్కుకున్న దిల్లీ.. ఇప్పట్లో ఉపశమనం లేనట్లేనట భారతదేశం
    BharatPe : ఇండియాలో ఏం జరుగుతోంది.. విమానాశ్రయంలో అష్నీర్ గ్రోవర్ దంపతుల నిలిపివేత భారతదేశం
    Delhi Crime : రూ.350 కోసం అతి దారుణ హత్య.. నిందితుడి పైశాచికత్వం హత్య

    బీజేపీ

    BJP : నాలుగో జాబితా విడుదల.. ఈసారి చోటు దక్కించుకున్న మహిళా ఎవరో తెలుసా తెలంగాణ
    PM MODI HYDERABAD : ఇవాళ హైదరాబాద్కు ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభ  నరేంద్ర మోదీ
    శత్రువులకు కూడా పురందేశ్వరి లాంటి కూతురు పుట్టకూడదు : విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి
    తెలంగాణ:వికాస్‌రావుకు టికెట్ ఇవ్వలేదని..  బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం తెలంగాణ

    అరవింద్ కేజ్రీవాల్

    డీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకారం వాయిదా వేసిన సుప్రీంకోర్టు; కేంద్రం, ఎల్‌జీకి నోటీసులు  సుప్రీంకోర్టు
    ఎల్జీపై సీఎం కేజ్రీవాల్ గరంగరం.. దిల్లీ గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం  దిల్లీ
    దిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు దిల్లీ
    ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా.. వరదలపై కేజ్రీవాల్ ఉన్నతస్థాయి సమీక్ష   దిల్లీ

    తాజా వార్తలు

    అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం  అయోధ్య రామాలయ ప్రారంభోత్సం
    PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ అయోధ్య
    Ram temple: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Jefferies: అయోధ్యకు ఏడాదికి 5కోట్ల మంది పర్యాటకులు అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025