NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Guntur: జగన్‌ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
    తదుపరి వార్తా కథనం
    Guntur: జగన్‌ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
    జగన్‌ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

    Guntur: జగన్‌ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2025
    10:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ సహా మరో ఎనిమిది మంది వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

    ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా, గుంటూరు మిర్చియార్డులో వైసీపీ నేతలు కార్యక్రమాన్ని నిర్వహించారు.

    నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్‌, పిన్నెల్లి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    వివరాలు 

     ఇబ్బందులు పడిన  రైతులు 

    జగన్‌ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

    రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరంకుశంగా వాహనాలను పార్క్‌ చేయడంతో రైతులకు తీవ్ర అసౌకర్యం కలిగింది.

    మిర్చి యార్డులోకి సరుకులు తీసుకెళ్లే వాహనాలతో పాటు, పంటలు అమ్మేందుకు వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    మిర్చి లోడ్ చేసిన లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వై.ఎస్.జగన్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    వై.ఎస్.జగన్

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఫోన్ ట్యాపింగ్‌: వైసీపీ వర్సెస్ కోటంరెడ్డి మధ్య డైలాగ్ వార్- మోదీ జోక్యం చేసుకుంటారా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! ముఖ్యమంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025