NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Professor: 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్
    తదుపరి వార్తా కథనం
    Professor: 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్
    4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్

    Professor: 4 మాస్టర్ డిగ్రీలు.. పీహెచ్‌డీ పూర్తి.. అయినా రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న ఫ్రొఫెసర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 02, 2024
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూనివర్శిటీలో పాఠాలు చెప్పాల్సిన ఓ ప్రోఫెసర్ రోడ్లపై కూరగాయాలను అమ్ముతున్నారు.

    బండిపై 'పీహెచ్‌డీ సబ్జీవాలా' అనే బోర్డు పెట్టుకొని మరీ కూరగాయాలు అమ్మడం గమనార్హం.

    4 మాస్టర్ డిగ్రీలు, పీహెచ్‌డీ పూర్తి చేసినా కూడా ఉద్యోగం పొట్ట నింపడం లేదని చెబుతున్నారు.

    డాక్టర్ సందీప్ సింగ్ చిన్నప్పటి నుంచే చదువుల్లో ఫస్ట్. ఏకంగా నాలుగు పీజీ డిగ్రీలతో పాటు పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాడు.

    పంజాబ్ యూనివర్సిటీలో 11 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రొఫెసర్‌గా పనిచేశారు.

    సమయానికి జీతం రాకపోవడంతో పాటు తరుచూ జీతంలో కోత విధించడంతో సందీప్ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు.

    Details

    సోషల్ మీడియాలో సందీప్ సింగ్ స్టోరీ వైరల్ 

    దీంతో కుటుంబానికి పోషించడానికి సందీప్ సింగ్ కి వేరే మార్గం కనిపించలేదు.

    ఇక రోడ్డుపై బండి మీద కూరగాయాలు అమ్మడం మొదలు పెట్టారు. బండి మీద 'PhD సబ్జీవాలా' అనే బోర్డుతో ప్రతి రోజూ కూరగాయాలు అమ్ముతున్నారు.

    అయితే ఉద్యోగం కంటే కూరగాయాలు అమ్మడం ద్వారానే తాను ఎక్కువగా సంపాదిస్తున్నట్లు సందీప్ చెప్పారు.

    ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూరగాయాలు అమ్మాక, ఇంటికి చేరుకొని కాసేపు కుమారుడికి పాఠాలు చెబుతానని పేర్కొన్నాడు.

    ప్రస్తుతం సోషల్ మీడియాలో డాక్టర్ సందీప్ సింగ్ స్టోరీ వైరల్ కావడంతో నెటిజన్లు అతన్ని ప్రోత్సహిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    ఇండియా

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    పంజాబ్

    చివరి ఓవర్లలో పంజాబ్ బ్యాటర్ల విజృంభణ; కేకేఆర్ లక్ష్యం 180పరుగులు కోల్‌కతా నైట్ రైడర్స్
    రింకూసింగ్ ఫినిషింగ్ టచ్; ఉత్కంఠపోరులో పంజాబ్ కింగ్స్‌పై కేకేఆర్ విజయం ఐపీఎల్
    అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్ అమృత్‌సర్
    బజరంగ్‌దళ్‌ను పీఎఫ్‌ఐతో పోల్చినందుకు ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు  మల్లికార్జున ఖర్గే

    ఇండియా

    వందే భారత్: రైలు రంగు ఆరెంజ్ కలర్ లో ఎందుకుందో వెల్లడి చేసిన రైల్వే మంత్రి  రైల్వే శాఖ మంత్రి
    హైదరాబాద్ లో ఐటీ సోదాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సహా చిట్ ఫండ్ కంపెనీలలో సోదాలు  బీఆర్ఎస్
    ONDC : గ్రామీణ ప్రాంతాలకు సేవలను విస్తరించనున్న ఓఎన్‌డీసీ వ్యాపారం
    కొంత కాలానికి భారత్‌తో సంబంధాలు బలహీన పడొచ్చు: అమెరికా రాయబారి అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025