NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kunki elephants: కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం
    తదుపరి వార్తా కథనం
    Kunki elephants: కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం
    కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం

    Kunki elephants: కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    01:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై ఒక ఒప్పందం కుదిరింది.

    ఈ ఒప్పందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారుల మధ్య జరిగింది.

    ఈ ఒప్పందం ప్రకారం, కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు అంగీకారం కుదిరింది.

    చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు జనావాసాల్లోకి చేరడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

    ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్ బెంగళూరుకు వెళ్లి, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో చర్చలు జరిపారు.

    కుంకీ ఏనుగులు పంపాలన్న ప్రతిపాదనకు వారు సానుకూలంగా స్పందించారు, దాని ఆధారంగా నేడు ఒప్పందం కుదిరింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఒప్పందం పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతున్న పవన్ 

    దసరా తరువాత ఆంధ్రాకు రానున్న కుంకీ
    ఏనుగులు ~@PawanKalyan 💥🔥👌 pic.twitter.com/Nb2Mn9vasu

    — ఉత్తరాంధ్ర జనసైన్యం (@UA_Janasainyam) September 27, 2024

    వివరాలు 

    ఆరు అంశాలు 

    1. ఏనుగులకు మనుషులకు మధ్య ఎలా ఉండాలి అనే అంశం

    2. మావటీలకు కావటీలకు శిక్షణ

    3. కుంకీ ఏనుగులను ఏపీకి తరలింపు

    4. ఏనుగుల శిబిరాల సంరక్షణ, ఆహారం

    5. ఎర్రచందనం, శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్..

    6. అడవులలో ఏం జరుగుతుందో రియల్ టైంలో తెలిసేలా ఐటీ అభివృద్ధి.

    పవన్ మాట్లాడుతూ,ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో కర్ణాటక అమలు చేసిన విధానాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

    దీనికోసం రెండు రాష్ట్రాల ప్రధాన అటవీ సంరక్షణాధికారులు కలిసి పనిచేయనున్నారని వివరించారు.

    కర్ణాటకలో వంద కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం పట్టుబడిందని,స్మగ్లర్లు ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తున్నారని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    కర్ణాటక

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    ఆంధ్రప్రదేశ్

    APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు.. భారతదేశం
    AP Rains: ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు! శ్రీకాకుళం
    Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం భారతదేశం
    Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత  తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    కర్ణాటక

    Prajwal Revanna-Sex Scandal-Suspended: దేవెగౌడ మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ నుంచి సస్పెండ్ భారతదేశం
    Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్‌పోల్  భారతదేశం
    Lok Sabha Elections 2024: యానిమేటెడ్ క్లిప్‌ వివాదం.. జేపీ నడ్డా, అమిత్ మాల్వియాపై కేసు నమోదు  జేపీ నడ్డా
    Karnataka Sex Scandal: కర్ణాటక సెక్స్ స్కాండల్‌లో ట్విస్ట్.. తప్పుడు కేసు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్న మహిళ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025