NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎయిర్ ఇండియా చారిత్రక ఒప్పందం: 34బిలియన్ డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్
    తదుపరి వార్తా కథనం
    ఎయిర్ ఇండియా చారిత్రక ఒప్పందం: 34బిలియన్ డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్
    34బిలియన్ డాలర్ల విలువై 220 బోయింగ్ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్

    ఎయిర్ ఇండియా చారిత్రక ఒప్పందం: 34బిలియన్ డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్

    వ్రాసిన వారు Stalin
    Feb 15, 2023
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'టాటా'లకు చెందిన ఎయిర్ ఇండియా - అమెరికాకు చెందిన బోయింగ్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. 34 బిలియన డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది.

    ఎయిర్ ఇండియా 46బిలియన్ డాలర్ల విలువైన 250 ఎయిర్‌బస్ విమానాలను కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న మరుసటి రోజే.. బోయింగ్‌తో డీల్‌ను కుదుర్చుకోవడం గమనార్హం.

    భవిష్యత్తులో భారతదేశం మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరిస్తుందని, రాబోయే 15 ఏళ్లలో 2,000 కంటే ఎక్కువ విమానాలు అవసరమవుతాయని ప్రధాని మోదీ ఇటీవల అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆశయాలకు ఆనుగుణంగా ఎయిర్ ఇండియా కొత్త విమానాల కొనుగోలుపై దృష్టి సారించింది.

    బైడెన్

    ఈ ఒప్పందంతో 44రాష్ట్రాల్లో సుమారు మిలియన్ మంది ఉద్యోగాలు: బైడెన్

    ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర సహకారంపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటన విడుదల చేసింది. భారతదేశం విస్తరిస్తున్న పౌర విమానయాన రంగం ద్వారా సృష్టించబడిన అవకాశాలను ఉపయోగించుకోవాలని మోదీ ఇతర అమెరికా కంపెనీలను కూడా ఆహ్వానించారు.

    అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కూడా ప్రశంసించారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని 44రాష్ట్రాల్లో సుమారు మిలియన్ ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడుతుందని చెప్పారు.

    ఎయిర్ ఇండియా - బోయింగ్ మధ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా
    భారతదేశం
    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఎయిర్ ఇండియా

    ప్యారిస్-ఢిల్లీ: ప్రయాణికుల వికృత చేష్టలను దాచిపెట్టిన ఎయిర్ ఇండియాపై డీజీసీఏ సీరియస్ దిల్లీ
    విమానంలో మూత్ర విసర్జన: నిందితుడికి బెయిల్ నిరాకరించిన దిల్లీ కోర్టు దిల్లీ
    ఎయిర్ ఇండియా కేసులో ట్విస్ట్: 'మూత విసర్జన నేను చేయలేదు, ఆమెనే చేసుకుంది' ఎయిర్ టెల్
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ దిల్లీ

    భారతదేశం

    SSLV రెండో ప్రయోగానికి ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తం పెట్టిన ఇస్రో ఇస్రో
    రష్యా చమురును భారత్ కొనుగోలు చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమెరికా రష్యా
    ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' కాదు, 'కౌ హగ్ డే'ను జరుపుకోండి: కేంద్రం ప్రేమికుల రోజు
    భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP ఆటో మొబైల్

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? దిల్లీ
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష అంతర్జాతీయం
    మరో 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025