English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి 
    తదుపరి వార్తా కథనం
    BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి 
    BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి

    BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్‌పింగ్ భేటీపైనే అందరి దృష్టి 

    వ్రాసిన వారు Stalin
    Aug 22, 2023
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. బ్రిక్స్ సమ్మిట్ ఆగస్టు 22న ప్రారంభమై 24వరకు జరగనుంది.

    ఈ సదస్సు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌- మోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో అందరి దృష్టి జిన్‌పింగ్‌- మోదీ భేటీపైనే ఉన్నట్లు కనిపిస్తోంది.

    అయితే ఈ ఇద్దరు నేతల భేటీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

    ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌ మధ్య సమావేశం గురించి విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాను అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు.

    బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.

    చైనా

    2020 నుంచి మోదీ- జిన్‌పింగ్‌ మధ్య జర్చలు జరగలేదు

    ఒకవేళ మోదీ, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగితే అది చారిత్రక సమావేశం అవుతుంది.

    ఎందుకంటే 2020మేలో భారత్ -చైనా సరిహద్దులో చెలరేగిన ప్రతిష్టంభన తర్వాత ఈ ఇద్దరు నేతలు సమావేశం కాలేదు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉప్పు, నిప్పుగా మారింది.

    ఈ నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్‌ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగితే ఇద్దరు ఏ అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

    గతేడాది నవంబర్‌లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో ఇచ్చిన జీ20 విందులో ఇరువురు నేతలు కొద్దిసేపు కలుసుకున్నారు. కానీ ఎలాంటి చర్చలు జరపలేదు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బ్రిక్స్ సమ్మిట్
    చైనా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    బ్రిక్స్ సమ్మిట్

    బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చైనా
    బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం ఇండియా
    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  పీయూష్ గోయెల్‌
    BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ  సౌత్ ఆఫ్రికా

    చైనా

    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ భారతదేశం
    ఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు ఉత్తరాఖండ్
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు

    నరేంద్ర మోదీ

    లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఆమోదం లోక్‌సభ
    No Confidence Motion: దేశ చరిత్రలో ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు?  అవిశ్వాస తీర్మానం
    PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు అశోక్ గెహ్లాట్
    కంపెనీలు పేరు మార్చుకున్నట్టే కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి పెట్టింది : మోదీ రాజస్థాన్

    ప్రధాన మంత్రి

    మన టార్గెట్ 2047: కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక  నరేంద్ర మోదీ
    తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట పాకిస్థాన్
    కిల్లర్ మంచు పర్వతం 'నంగా పర్బత్'పై చిక్కుకుపోయిన పాకిస్థానీ ప్రొఫెసర్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025