బ్రిక్స్ సమ్మిట్: వార్తలు
బ్రిక్స్ నోటిఫికేషన్లోనే తొలిసారిగా భారత్ ప్రస్తావన.. ఇప్పటికే ఈ పేరును ఎన్నిసార్లు వాడారో తెలుసా
G-20 శిఖరాగ్ర సమావేశంలో అతిథులను విందుకు ఆహ్వానించే క్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఇది కేంద్రానికి కొత్తేం కాదు.
BRICS: బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6దేశాలకు సభ్యత్వం.. స్వాగతించిన మోదీ
బ్రిక్స్ కూటమిలో సభ్యదేశాల సంఖ్య పెరగనుంది. మరో 6 కొత్త దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరనున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థపై మోదీ కీలక వ్యాఖ్యలు..5 ట్రిలియన్ డాలర్లుగా ఎదుగుతుందని జోస్యం
దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయి. సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.
Rakhi Thali for Modi: దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి 'రాఖీ' థాలీని సిద్ధం చేసిన ప్రవాసులు
15వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
BRICS: 'బ్రిక్స్' కూటమిలో మరో 40దేశాలు ఎందుకు చేరాలనుకుంటున్నాయి?
బ్రిక్స్ కూటమి.. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమాహారం.
BRICS Summit: ప్రధాని మోదీ-జీ జిన్పింగ్ భేటీపైనే అందరి దృష్టి
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు వెళ్లారు. బ్రిక్స్ సమ్మిట్ ఆగస్టు 22న ప్రారంభమై 24వరకు జరగనుంది.
BRICS Summit: 'బ్రిక్స్' సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు బయలుదేరిన ప్రధాని మోదీ
దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఆగస్టు 22-24 తేదీల్లో జోహన్నెస్బర్గ్లో 15వ బ్రిక్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాఫ్రికాకు బయలుదేరారు.
సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్ను ప్రారంభించనున్న భారత్
పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, వ్యవస్థాపకుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం ఈ ఏడాది బ్రిక్స్(BRICS) స్టార్టప్ ఫోరమ్ను ప్రారంభించనుంది.
బ్రిక్స్ విస్తరణపై అమెరికా ఈయూ ఆందోళన, చైనా దూకుడుకు భారత్, బ్రెజిల్ కళ్లెం
బ్రిక్స్ విస్తరణపై దూకుడు మీదున్న డ్రాగన్ చైనాకు భారత్, బ్రెజిల్ సంయుక్తంగా కళ్లెం వేస్తున్నాయి. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలు సభ్య దేశాలుగా ఉన్నాయి.
బ్రిక్స్ సదస్సు వేళ చైనాపై అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు
డ్రాగన్ దేశం చైనాపై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా తమ నమ్మకాన్ని కోల్పోయిందని కుండబద్దలు కొట్టారు.