NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం 
    తదుపరి వార్తా కథనం
    కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం 
    కేరళలో అమెరికా మహిళపై సామూహిక అత్యాచారం

    కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 02, 2023
    04:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో గ్యాంగ్ రేప్ ఘటనలు ఎక్కడో చోట ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు తాజాగా కేరళలో దారుణం జరిగింది. ఓ విదేశీ మహిళపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది.

    జులై 31న ఉదయం 10.30 గంటల సమయంలో ఆశ్రమం వద్ద ఉన్న బీచ్ లో 44 ఏళ్ల అమెరికా మహిళ ఒంటరిగా కూర్చున్నారు.అదే సమయంలో అక్కడికి వెళ్లిన ఇద్దరు యువకులు ఆమెతో స్నేహం చేశారు .

    అనంతరం బాధితురాలితో మంచిగా నటిస్తూ ఆమెకు మద్యం తాగించి సమీపంలోని ఓ ఖాళీ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు.ఈ క్రమంలోనే ఆగస్ట్ 1న బాధితురాలు కరుణగప్పల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు.

    DETAILS

    నిందితులిద్దరూ పాత నేరస్తులే : కరుణగప్పల్లి పోలీసులు

    వెంటనే స్పందించిన పోలీసులు, నిందితులను కొల్లంకు చెందిన వారిగా గుర్తించారు.

    అనంతరం వారిని అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళకు వైద్య పరీక్షలు సైతం నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

    అసలేం జరిగిందంటే :

    అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బాధిత మహిళ జులై 22న కేరళకు వచ్చారు. అక్కడ ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే జులై 31న ఆశ్రమం వద్ద ఈ అఘాయిత్యం జరిగింది.

    ఆగస్ట్ 5న ఆమె తిరిగి USAకి తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ ఘోరానికి ఒడిగట్టిన వ్యక్తులను జయన్, నిఖిల్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరూ పాత నేరస్తులేనని, ఇప్పటికే వారిపై అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    అమెరికా
    అత్యాచారం

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    కేరళ

    ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌ టెక్నాలజీ
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    కేరళ: బీజేపీ నాయకుడి ఇంట్లో బాంబు పేలుడు భారతదేశం
    'కథాకళి' పేరుతో ఒక గ్రామం; శాస్త్రీయ నృత్య రూపానికి అరుదైన గౌరవం హోంశాఖ మంత్రి

    అమెరికా

    మానవ హక్కులపై మోదీని ప్రశ్నించిన జర్నలిస్టును వేధించడం సరికాదు: వైట్‌హౌస్ వైట్‌హౌస్
    లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్త, నోబెల్ గ్రహీత జాన్ గుడినెఫ్ కన్నుమూత స్మార్ట్ ఫోన్
    హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా గుడ్‌ న్యూస్‌.. ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ కు గ్రీన్ సిగ్నల్ కెనడా
    స్లీప్‌ ఆప్నియాతో బాధపడుతున్న బైడెన్.. యంత్రం సాయంతో నిద్రిస్తున్న అమెరికా అధ్యక్షుడు  వైట్‌హౌస్

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం హర్యానా
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025