NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 
    Andhra Pradesh: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

    Andhra Pradesh: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు 

    వ్రాసిన వారు Stalin
    Jun 30, 2024
    03:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

    సోమవారం విశాఖలోని సచివాలయాల నుంచి నగదు విత్‌డ్రా చేసి ఇంటింటికీ పంపిణీ చేసేందుకు వార్డు కార్యదర్శులకు అందజేయనున్నారు.

    ప్రతి పెన్షనర్‌కు రూ. 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలతో కలిపి మొత్తం రూ. 7,000.

    వివరాలు 

    రేపు ఫించన్ పంపిణీకి ఏర్పాట్లు ఆరంభం 

    రాష్ట్రంలోని ఫించన్ దారులందరికీ రేపు పంపిణీ చేయటానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

    కాగా ఒక్క గ్రేటర్ విశాఖ పరిధిలో 1,46,930 మంది పెన్షనర్లకు 100.91 కోట్లు పంపిణీ చేయనున్నారు.

    జులై 1న పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని, వార్డు కార్యదర్శులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నిధులు అందజేస్తారన్నారని అధికారులు చెప్పారు.

    పంపిణీకి అవసరమైన మొత్తాన్ని ముందుగానే లెక్కించామని, ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ముందు జాగ్రత్తగా పై అధికారులు కింది స్ధాయి సిబ్బందిని ఆదేశించారు.

    ఈ మేరకు శనివారం బ్యాంకుల నుంచి అవసరమైన నిధులను విత్‌డ్రా చేసి ట్రెజరీలో వుంచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌

    ఆంధ్రప్రదేశ్

    YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్ ముఖ్యమంత్రి
    YSRCP-Thota Thrimurthulu-Court-Verdict: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు..రెండు లక్షల జరిమానా విశాఖపట్టణం
    Janasena-Election symbol-Glass-Court: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట జనసేన
    Tenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల పరీక్ష ఫలితాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025