NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్
    తదుపరి వార్తా కథనం
    India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్
    భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్

    India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2025
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది.

    భవిష్యత్తులో దేశంపై జరిగే ఏ ఉగ్రవాద దాడినైనా యుద్ధ చర్యగానే పరిగణించి, అదే స్థాయిలో తగిన ప్రతిచర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఈ మేరకు ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.

    ఈ నిర్ణయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకున్నారు.

    ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

    Details

    చిన్న ఘటనలు జరిగినా యుద్ధంగానే భావిస్తాం

    ఈ సమావేశంలో దేశ భద్రత, సరిహద్దు పరిస్థితులు, పాకిస్థాన్ చర్యలు, ఉగ్రవాద ముప్పు తదితర అంశాలపై చర్చించారు.

    ఇకపై ఉగ్రదాడులు చిన్న ఘటనలుగా పరిగణించకుండా, దేశం మీద యుద్ధానికి సమానంగా చూస్తామని భారత్ సంకేతాలు పంపింది.

    ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారత్‌కు ఎదురయ్యే ఎలాంటి ఉగ్రవాద దాడినైనా ఆర్మీ సమర్థవంతంగా, శక్తివంతంగా తిప్పికొట్టనుంది.

    ఇది భారత్‌ తీసుకున్న సమయోచిత నిర్ణయమని దేశవ్యాప్తంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్ భారతదేశం
    Omar Abdullah: పాక్‌ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం జమ్ముకశ్మీర్
    Janhvi Kapoor : భూమ్మీద ఉగ్రవాదులకు స్థానం లేదు.. జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్ట్! జాన్వీ కపూర్
    South West Monsoon: ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. మే 27న కేరళలోకి ఎంట్రీ! నైరుతి రుతుపవనాలు

    భారతదేశం

    Pahalgam terror attack: పహల్గాం దాడి ఎఫెక్టు.. పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం పాకిస్థాన్
    Canada: భారత్‌తో సత్సంబంధాలపై మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు కెనడా
    India-Pakistan:'పాక్‌ ఓ మోసపూరిత దేశం..'పహల్గామ్ దాడిపై ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ను ఎండగట్టిన భారత్ భారతదేశం
    SIPRI: ప్రపంచ సైనిక వ్యయంలో ఐదవ స్థానంలో భారతదేశం.. పాకిస్తాన్ ఎన్నో స్థానంలో ఉందంటే: SIPRI భారతదేశం

    కేంద్ర ప్రభుత్వం

    Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఆరేళ్ల నిషేధం చాలు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ సుప్రీంకోర్టు
    Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు దిల్లీ
    Navratna Status: నవరత్న హోదా పొందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఇండియా
    Kamal Haasan: త్రిభాషా విధానంపై కమల్ హాసన్‌ ఫైర్‌... డీఎంకే మద్దతుగా కీలక వ్యాఖ్యలు కమల్ హాసన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025