NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే 
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే 
    ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే

    ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 08, 2023
    02:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఆరోగ్య సర్వేను చేపట్టబోతోంది.ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రకటన చేశారు.

    ఇంటింటికీ ఆరోగ్య సర్వేలో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రతీ ఇంటికెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను నమోదు చేస్తారన్నారు.

    ఆయా డేటాను ఏఎన్ఎంలు, క్లస్టర్ స్థాయి ఆరోగ్య అధికారులకు అందిస్తామని, తద్వారా ఆరోగ్య సిబ్బంది ఇంటింటిని సందర్శించి పరీక్షలను చేస్తారన్నారు.

    సెప్టెంబర్ 30 నుంచి నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య శిబిరాలకు రోగులకు టోకెన్లు కేటాయిస్తామన్నారు.అవసరం మేరకు ఆస్పత్రులకూ పంపిస్తామన్నారు.

    ఆరోగ్య శిబిరాల్లో రోగులకు చికిత్స నిమిత్తం వైద్య పరికరాలను అందుబాటులో ఉంచడం సహా 105 రకాల మందులను ఉచితంగా ఇస్తామన్నారు.

    EMBED

    గడిచిన 4 ఏళ్లలో ఆరోగ్యశ్రీకి రూ.8,600 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు : రజినీ 

    Over the past four years, the state government under Hon'ble CM @ysjagan Anna has allocated ₹8,600 crore to the YSR Arogyasri scheme, with an average annual spend of about ₹2,200 crore. This marks a significant increase from the previous regime's ₹1,100 crore. The initiative...— Rajini Vidadala (@VidadalaRajini) September 8, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    గడిచిన 4 ఏళ్లలో ఆరోగ్యశ్రీకి రూ.8,600 కోట్లు 

    Over the past four years, the state government under Hon'ble CM @ysjagan Anna has allocated ₹8,600 crore to the YSR Arogyasri scheme, with an average annual spend of about ₹2,200 crore. This marks a significant increase from the previous regime's ₹1,100 crore. The initiative…

    — Rajini Vidadala (@VidadalaRajini) September 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    విడదల రజినీ

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    ఆంధ్రప్రదేశ్

    చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు రోజా సెల్వమణి
    ఏపీ గవర్నర్‌ కోటాలో నూతన ఎమ్మెల్సీలు.. పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ ఎమ్మెల్సీ
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  టీటీడీ
    'ఏపీలో హింస, నిరంకుశంపై జోక్యం చేసుకోండి'.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    విడదల రజినీ

    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025