NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ 
    తదుపరి వార్తా కథనం
    'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ 
    'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ

    'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Apr 14, 2023
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పేరు ప్రతిష్ఠలు, ఎప్పటికీ దేశాన్ని తామే పాలించాలన్న అధికార దాహంతో కొందరు ప్రజలకు హానీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.

    అయితే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రం అధికార దాహంతో కాకుండా దేశంతో పాటు ప్రజలకు సేవ చేసే దృక్పథంతో పనిచేస్తోందన్నారు. అసోంలోని గువాహటిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడారు.

    ప్రధానంగా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి గురించి తాను మాట్లాడినప్పుడల్లా కొంతమందికి ఇబ్బంది కలుగుతుందని పరోక్ష విమర్శలు చేశారు.

    మోదీ

    ప్రజలకు సేవకులుగా పని చేస్తున్నాం: మోదీ 

    వారు(కాంగ్రెస్) కూడా దశాబ్దాలు దేశాన్ని పరిపాలించారన్నారు. అధికార కాంక్ష, ప్రతిష్ట కోసం దేశంపై ప్రభువుగా ఉండాలనే ఏకైక ఆశయంతో ప్రజలను వంచించారని మోదీ మండిప్డడారు.

    అసోం ప్రజలతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. తాము ప్రజల సేవకులుగా ఉండాలనే స్ఫూర్తితో పని చేస్తున్నామన్నారు.

    బీజేపీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని స్పష్టం చేశారు. ఈశాన్యంలో మొదటి ఎయిమ్స్ వచ్చిందని, అస్సాంలో మూడు కొత్త మెడికల్ కాలేజీలను తాము ఏర్పాటు చేసినట్లు గుర్తు చేసారు.

    గత తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినట్లు చెప్పారు. నిర్దిష్ట ఓటు బ్యాంకు కోసం బదులు, దేశంలోని ప్రజల కష్టాలను తగ్గించడంపై తాము దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ప్రధాని మోదీ

    #WATCH | Prime Minister Narendra Modi inaugurates three Medical colleges in Assam including Nalbari Medical College, Nagaon Medical College and Kokrajhar Medical College. pic.twitter.com/jn1SoVUSB9

    — ANI (@ANI) April 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    అస్సాం/అసోం
    తాజా వార్తలు

    తాజా

    Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రేరణ
    Kamal Haasan: కన్నడ ప్రజల మనోభావాలు గాయపర్చే ఉద్దేశం లేదు : కమల్ హాసన్ లేఖ కమల్ హాసన్
     Pardeep Narwal: కబడ్డీకి పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ స్పోర్ట్స్
    CDS Anil Chauhan: యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. దాని ఫలితమే ప్రధానం: సీడీఎస్ అనిల్ చౌహాన్.. ఆపరేషన్‌ సిందూర్‌

    నరేంద్ర మోదీ

    ఆస్ట్రేలియా ప్రధానితో హిందూ ఆలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించిన మోదీ ప్రధాన మంత్రి
    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక కర్ణాటక
    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే

    ప్రధాన మంత్రి

    Mann Ki Baat: 'ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో క్లాత్ సంచులు వాడాలి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు నరేంద్ర మోదీ
    అసెంబ్లీ ఎన్నికలు: కర్ణాకటపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్; శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభం కర్ణాటక
    ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్‌కు అస్వస్థత; చెన్నైలోని ఆస్పత్రిలో చేరిక నరేంద్ర మోదీ
    సాంకేతికత సాయంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    అస్సాం/అసోం

    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న హైకోర్టు
    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య గుహవాటి
    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ

    తాజా వార్తలు

    'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం సుప్రీంకోర్టు
    పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి మయన్మార్
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు  ఆర్ బి ఐ
    పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి  పంజాబ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025