NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 11 మంది మృతి  
    తదుపరి వార్తా కథనం
    తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 11 మంది మృతి  
    తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 11 మంది మృతి

    తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 11 మంది మృతి  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 17, 2023
    07:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా యూనిట్లలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో కనీసం 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు.

    ఇద్దరు మహిళా కార్మికులను సంఘటనా స్థలం నుండి రక్షించి చికిత్స కోసం శ్రీవిల్లిపుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు.

    రంగపాళయంలోని బాణసంచా యూనిట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.

    ఈ పేలుడులో కాలిపోయిన ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారికీ సంబందించిన వివరాలు తెలియరాలేదని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు.

    Details 

    భాదితులకు పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి

    రంగపాళ్యంలోని బాణాసంచా యూనిట్‌లో ఏడుగురు వ్యక్తులు మరణించగా, యూనిట్ నుండి రక్షించబడిన ముగ్గురు వ్యక్తులు కూడా గాయాలతో మరణించారు.

    ఇదిలా ఉండగా, కమ్మపట్టి గ్రామంలోని బాణసంచా యూనిట్‌లో మరో అగ్ని ప్రమాదంలో వెంబు అనే 35 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు.

    ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలుపుతూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు

    VIDEO | Several killed in blasts at two separate fireworks units at Sivakasi in Virudhunagar district of Tamil Nadu. More details are awaited. pic.twitter.com/GEvLmapj3B

    — Press Trust of India (@PTI_News) October 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తమిళనాడు

    తమిళనాడు: విద్యాలయాలకు మళ్లీ వేసవి సెలవుల పొడిగింపు  భారతదేశం
    హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి ఇండోనేషియా
    ఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం  ఆర్మీ
    అన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా? ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025