NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు 
    తదుపరి వార్తా కథనం
    Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు 
    మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు

    Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు 

    వ్రాసిన వారు Stalin
    Jul 27, 2023
    01:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి కారు బైక్‌ను, ఇద్దరు విద్యార్థినులను బలంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    జులై 18న రాయచూర్ జిల్లాలో రద్దీగా ఉండే రాఘవేంద్ర పెట్రోల్‌ బంకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    బైకర్ యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన కారు, అతని ఢీకొట్టింది. అనంతరం అదుపు తప్పిన కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లతున్న విద్యార్థులపైకి దూసుకెళ్లింది.

    ఈ ఘటనలో బైకర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు విద్యార్థినులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రాయచూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కారు యజమానిపై కేసు నమోదు చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    బైకర్, విద్యార్థులను కారు ఢీకొన్న దృశ్యం

    రాయచూర్‌లో దారుణం.. స్పీడ్‌గా వచ్చి.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినులను ఢీకొట్టిన కారు#Karnataka #KarnatakaRains #HeavyRains #accident #viralvideo pic.twitter.com/HpZRQazfIj

    — Ramchandram ( LR ) (@Ramchandram_L) July 27, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    రోడ్డు ప్రమాదం
    కార్
    తాజా వార్తలు

    తాజా

    inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి! ఇంటర్
    Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక ఎలాన్ మస్క్
    Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం
    Upcoming IPOs: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో జోష్‌.. మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌, ఒక లిస్టింగ్‌! ఐపీఓ

    కర్ణాటక

    మిగతా రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతం: రాహుల్ గాంధీ  రాహుల్ ద్రావిడ్
    అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం  అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యాన్నికి కారణాలివేనా? బీజేపీ
    కర్ణాటకలో 136 సీట్లలో కాంగ్రెస్ విజయం; పదేళ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి కాంగ్రెస్

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర

    కార్

    టాగా టియోగా ఈవీకి పోటీగా ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు.. నేడే లాంచ్ ఎలక్ట్రిక్ వాహనాలు
    త్వరపడండి.. Tata Altroz ​​iCNG మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభం టాటా
    Volkswagen ID.4 GTX v/s హ్యుందాయ్ IONIQ 5: ఇందులో ఏది మంచిది! ఎలక్ట్రిక్ వాహనాలు
    2023 లెక్సస్ RX v/s 2024 BMW X5: ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏదీ! ఎలక్ట్రిక్ వాహనాలు

    తాజా వార్తలు

    Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం  బెంగళూరు
    ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి  సూర్య
    West Bengal: మాల్దాలో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసిన కేసులో ఏడుగురి అరెస్టు  పశ్చిమ బెంగాల్
    Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సేఫ్  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025