NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం
    రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా ప్రకటన వచ్చే అవకాశం

    రెండో రోజూ దిల్లీలోనే ఈటల.. ఏ క్షణంలోనా కీలక ప్రకటన వచ్చే అవకాశం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 10, 2023
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం హుటాహుటిన దిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. అయితే రెండో రోజైన శనివారం సైతం ఈటల దిల్లీలోనే మకాం వేశారు.

    ఏ క్షణంలోనైనా పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది.

    ఈ నేపథ్యంలో కీలక మార్పులు చేర్పులకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కీలక నేత ఈటల రాజేందర్‌కు ప్రచార సారథి పదవిని అప్పగించేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తైనట్లు సమాచారం.

    Details

     'ప్రచార కమిటీ ఛైర్మన్‌' ఈటల అంటూ ప్రచారం

    ఇప్పటికే ఈటల చేరికల కమిటీ రథసారిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు సన్నద్ధం అయ్యే క్రమంలోనే రాజేందర్‌కు ప్రచార కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

    ఈనెల 15న హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోవచ్చని సమాచారం.

    తెలంగాణకు సంబంధించి గతంలోనే భాజపా బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది.​ రాబోయే శాసనసభ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ నాయకుడికే కమలదళంలో ఎక్కువ అవకాశాలున్నాయి.

    మరోవైపు జాతీయ అగ్రనేతలు వరుసగా అమిత్ షా, జేపీ నడ్డా ఈ నెలలోనే రాష్ట్రానికి క్యూ కట్టనున్నారు. అనుకున్నట్టుగా జరిగితే నెలఖారులో ప్రధాని మోదీ సైతం భాగ్యనగరంలో రోడ్ షో చేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈటల రాజేందర్
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా
    దిల్లీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఈటల రాజేందర్

    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు భారత జాతీయ కాంగ్రెస్/కాంగ్రెస్ పార్టీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా

    అమిత్ షా

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    దిల్లీ

    BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు  బీబీసీ
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ రెజ్లింగ్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025