NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ
    తదుపరి వార్తా కథనం
    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ
    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ

    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ

    వ్రాసిన వారు Stalin
    Mar 10, 2023
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది.

    తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నట్లు, అది దక్కకపోవడంతో బాధ, అశాంతితో ఆయన మోదీ, బీజేపీని విమర్శిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్‌వీ సుభాష్ అన్నారు.

    తెలంగాణ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ అదానీ సంక్షోభం విషయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదికపై మోదీ మౌనాన్ని ప్రశ్నించారు. గౌతమ్ అదానీ.. ప్రధానమంత్రి మనిషని చెప్పారు. ప్రధాని బెదిరింపు వ్యూహాలు తెలంగాణలో పనిచేయవని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.

    బీజేపీ

    కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారు: బీజేపీ

    కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఎన్‌వీ సుభాష్ స్పందించారు. బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ కుటుంబ సభ్యులు ఎన్నో మోసాలకు పాల్పడుతున్నారని, కేటీఆర్ ఆ విషయాల గురించి మాట్లాడలేడు కాబట్టి, ప్రధాని మోదీ, గౌతమ్ అదానీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

    ప్రధాన మంత్రికి 'లై డిటెక్టర్' పరీక్ష చేయించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారని ఎన్‌వీ సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబం అబద్ధాల పాఠశాలను నడుపుతోందని, వారికే 'లై డిటెక్టర్' పరీక్ష చేయించాలన్నారు. కేటీఆర్ కుటుంబానికి అబద్ధాలు చెప్పే పాఠశాల ఉందని, దానికి కేసీఆర్ ప్రిన్సిపాల్ అని ఆయన అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తెలంగాణ

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? నరేంద్ర మోదీ
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు విమానం

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ స్విట్జర్లాండ్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌

    తెలంగాణ

    ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం గవర్నర్
    తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025