NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: కర్ణాటకలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య 
    తదుపరి వార్తా కథనం
    Karnataka: కర్ణాటకలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య 
    కర్ణాటకలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య

    Karnataka: కర్ణాటకలో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 04, 2025
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటకలోని బెళగావిలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి మోసం చేసిందని ఆరోపిస్తూ ఆమె ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపురకు చెందిన అభిషేక్‌ సింగ్‌ (40) చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌కు చెందిన మోనిక సింగ్‌తో పరిచయం ఏర్పడింది.

    ఆమె ప్రస్తుతం బెళగావిలో సీఐఎస్‌ఎఫ్‌లో సహాయక కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. అభిషేక్‌ చెప్పిన మేరకు, మోనిక తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని ఆరోపించాడు.

    Details

    కేసు నమోదు చేసుకున్న బెళగావి పోలీసులు

    సోమవారం మంగళూరు రావ్‌ సర్కిల్‌లోని ఓ లాడ్జ్‌లో అభిషేక్‌ సింగ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందు, ఆయన ఓ లేఖ రాశాడు.

    అందులో మోనిక ఇప్పటికే వివాహిత అయినా తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించిందన్నారు. తనను లైంగికంగా ఉపయోగించుకున్నట్లు ఆరోపించాడు.

    అంతేకాకుండా, పెళ్లి విషయాన్ని ప్రశ్నించగా, బెదిరించి మానసికంగా హింసించిందని సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు.

    తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేశాడు. ఈ ఘటనపై బెళగావి నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Starlink Kit: స్టార్‌లింక్‌ సర్వీస్‌కు ముందు భారీ ఖర్చు.. కిట్ ధర ఎంతంటే? స్టార్‌లింక్‌
    Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? గూగుల్
    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ

    కర్ణాటక

    Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు  బెంగళూరు
    Mysore: మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రాచీన సంప్రదాయ పోటీ.. వైభవంగా 'వజ్రముష్టి కళగ' కుస్తీపోటీలు దసరా
    MUDA scam: ముడా కుంభకోణం చిచ్చు.. ఆరోపణల మధ్య మరిగౌడ రాజీనామా సిద్ధరామయ్య
    Belagavi woman: కలలు సాకారం చేసుకున్న మల్లవ్వ..  లైఫ్-స్టైల్

    ఉత్తర్‌ప్రదేశ్

    Supreme Court: కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ సుప్రీంకోర్టు
    Maha kumbh mela 2025: ప్రయాగ్ రాజ్'లో భారీగా పెరిగిన టెంట్ అద్దె.. ఎంతంటే..?  లైఫ్-స్టైల్
    Maha Kumbh Mela: ప్రయోగ్‌రాజ్ మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు భారతదేశం
    Mahakumbhamela: మహా కుంభమేళాలో భాగంగా ఈ నెల 29న రెండో 'అమృత్‌ స్నాన్‌'  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025