NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్  
    తదుపరి వార్తా కథనం
    Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్  
    Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్

    Rajasthan: లంచం ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 02, 2023
    02:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నావల్ కిషోర్ మీనా అనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారిని రాజస్థాన్ అవినీతి నిరోధక విభాగం(ACB)గురువారం అరెస్టు చేసింది.

    అతను మధ్యవర్తి ద్వారా తన సహచరుడు బాబూలాల్ మీనాతో కలిసి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

    మణిపూర్‌కి చెందిన చిట్‌ఫండ్‌ కేసులో నావల్‌ కిషోర్‌ మీనా,బాబులాల్‌ మీనా లంచం తీసుకున్నట్లు ఫిర్యాదుదారు తెలిపారు.

    కేసును కొట్టివేయడం,అరెస్టు చేయకపోవడం,ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కోసం ఈడీ అధికారులు లంచం తీసుకుంటున్నారని రాజస్థాన్ ఏసీబీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

    17 లక్షల లంచం ఇవ్వాలని తొలుత డిమాండ్ చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

    ఈ విషయానికి సంబంధించి రాజస్థాన్‌లోని పలు చోట్ల రాజస్థాన్ ఏసీబీ దాడులు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేశారు.నావల్ కిషోర్ మీనాను రాజస్థాన్ ఏసీబీ ట్రాప్ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి

    Rajasthan ACB arrested an ED official, identified as Naval Kishore Meena, under allegations of seeking bribe of Rs 15 lakh through a middleman#Rajasthanpic.twitter.com/jHmNvvkXim

    — Satyam Patel | 𝕏... (@SatyamInsights) November 2, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    రాజస్థాన్

    NDA vs INDIA: పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం ఎదుట పోటాపోటీగా నిరసనలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు అశోక్ గెహ్లాట్
    కంపెనీలు పేరు మార్చుకున్నట్టే కాంగ్రెస్ ఇండియా పేరుతో కూటమి పెట్టింది : మోదీ నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ చీకటి పనులు 'రెడ్ డైరీ' రికార్డు అయ్యాయి: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025