NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BS Yediyurappa: మైనర్‌పై మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు
    తదుపరి వార్తా కథనం
    BS Yediyurappa: మైనర్‌పై మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు
    మైనర్‌పై మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు

    BS Yediyurappa: మైనర్‌పై మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపులు.. పోక్సో కేసు నమోదు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 15, 2024
    08:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మాజీ సీఎం యడియూరప్ప ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

    17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో(లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ)చట్టంలోని సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.

    పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2న చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తల్లి,కుమార్తె యడ్యూరప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు లైంగిక వేధింపులు జరిగినట్లు బాలిక తల్లి ఆరోపించారు.

    యడియూరప్పపై లోక్‌సభ ఎన్నికల ముందు ఆరోపణలు రావడం చర్చనీయాంశం అయింది.

    Details 

    కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ సోమప్ప బొమ్మై

    యడ్యూరప్ప 2008, 2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా, 2018 మేలో కొద్దికాలం పాటు, మళ్లీ జూలై 2019 నుండి 2021 వరకు పనిచేశారు.

    ఆ తరువాత బీజేపీ అధిష్టానం యడియూరప్పను తప్పించి జూలై 2021లో బసవరాజ్ సోమప్ప బొమ్మైను కర్ణాటక 23వ ముఖ్యమంత్రిని చేసింది.

    బొమ్మై జూలై 2021 నుండి మే 2023 వరకు పనిచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు హవేరి నియోజకవర్గం నుండి బొమ్మైని బిజెపి అభ్యర్థిగా ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    బెంగళూరు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కర్ణాటక

    కర్ణాటక మాజీ సీఎంకి జెడ్ కేటగిరీ, సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ  భారతదేశం
    GST collections: అక్టోబర్‌లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు  జీఎస్టీ
    Karnataka: చిక్కబల్లాపూర్‌లో జికా వైరస్ నిర్ధారణ,ప్రభుత్వం హై అలర్ట్  భారతదేశం
    Karnataka : కర్ణాటకలో ఘోరం.. హత్యకు గురైన అధికారిణి.. దిగ్భ్రాంతిలో సహోద్యోగులు హత్య

    బెంగళూరు

    పేదరికాన్ని జయించి.. వరల్డ్ కప్ జట్టుకు నెట్ బౌలర్‌ గా ఎంపికైన ఫుడ్ డెలివరీ బాయ్ క్రికెట్
    రేపు బెంగళూరు బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవి క్లోజ్ చేస్తారో తెలుసుకుందాం కర్ణాటక
    బెంగళూరులో కనీవినీ ఎరుగని ట్రాఫిక్.. రాత్రికి ఇంటికి చేరిన పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్ జామ్
    ఫుట్‌పాత్‌పై దంపతులను కారు ఢీకొట్టిన ప్రముఖ నటుడు.. మహిళ మృతి  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025